Shaakuntalam: సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం శాకుంతలం. ఈ సినిమా మైథాలజికల్ డ్రామా నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.గుణశేఖర్ దర్శకత్వంలో నీలిమ గుణ దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీ విడుదలకు సిద్ధమైంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నీలిమ గుణం ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమా గురించి పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ వచ్చారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నీలిమ గుణ ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా నీలిమ మాట్లాడుతూ ఈ సినిమా నిర్మాణ విషయంలో దిల్ రాజు తమకు చాలా సపోర్ట్ ఇచ్చారని తెలిపారు.
ఇక సమంత ఈ సినిమా కోసం చాలా కష్టపడిందని నీలిమ తెలియజేశారు.ఇకపోతే మోహన్ బాబు గారితో ఎప్పటికైనా ఓ సినిమా చేయాలనేదే నా కల అయితే ఈ సినిమా విషయంలో ఆకల నెరవేరిందని నీలిమ తెలియజేశారు. ఇకపోతే శాకుంతలం సినిమాలో దుష్యంతుడి పాత్రలో నటించిన దేవ్ మోహన్ పాత్ర గురించి ఈమె పలు విషయాలు తెలియజేశారు.
ముందుగా ఈ పాత్రలో చేయడం కోసం ఎన్టీఆర్ ను అనుకున్నామని నీలిమా తెలిపారు. అయితే తారక్ ను సంప్రదించలేదని తెలియజేశారు. దుష్యంతుడి పాత్ర పరిమితం కావడం చేతనే ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ ను సంప్రదించలేదని ఈ సందర్భంగా నీలిమ ఎన్టీఆర్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఎండాకాలం వచ్చిందంటే మార్కెట్లలో కనిపించే ప్రత్యేక పండ్లలో ‘పాల పండ్లు’కి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అడవుల్లో సహజంగా పెరిగే…
చికెన్ అంటే చాలా మందికి ఇష్టమైన ఆహారం. ముఖ్యంగా ఫ్రైడ్, గ్రిల్డ్ వంటకాలలో కోడి చర్మంతో తినడం కొందరికి మరింత…
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా కార్యకలాపాలపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. ఇటీవల ఓ విదేశీ…
టాలీవుడ్, కోలీవుడ్లో తన నటనతో గుర్తింపు పొందిన రెజీనా కాసాండ్రా తాజాగా చేసిన సోషల్ మీడియా వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠగా సాగుతున్నా, కొందరు స్టార్ ఆటగాళ్ల వైఫల్యం ఫ్రాంచైజీలను ఆందోళనలోకి నెట్టింది. భారీ ధరలకు కొనుగోలు…
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…