Sharwanand: శర్వానంద్ రాంచరణ్ ఇద్దరు కూడా ఎంతో ప్రాణ స్నేహితులు అనే విషయం మనకు తెలిసిందే. చిన్నప్పటినుంచి స్నేహితుడిగా ఉన్నటువంటి రామ్ చరణ్ శర్వానంద్ ఇద్దరు ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్నారు. అయితే తాజాగా శర్వానంద్ వివాహం జరగడంతో రామ్ చరణ్ దగ్గరుండి తన వివాహాన్ని జరిపించారు. ఇక శర్వానంద్ రిసెప్షన్లో కూడా ప్రెగ్నెంట్ అయినటువంటి ఉపాసనను కూడా తీసుకెళ్లి సందడి చేశారు.
ఈ విధంగా వీరిద్దరి మధ్య ఎంతో మంచి స్నేహబంధం ఉందని చెప్పాలి.ఇకపోతే రామ్ చరణ్ కు పెళ్లి జరిగిన10 సంవత్సరాలకు కుమార్తె జన్మించిన విషయం మనకు తెలిసిందే. ఇలా రాంచరణ్ కుమార్తె జన్మించడంతో ఎంతో మంది సెలబ్రిటీలో రామ్ చరణ్ కుమార్తెను చూడటానికి తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే శర్వానంద్ దంపతులకు కూడా మెగా ప్రిన్సెస్ ను చూడటం కోసం వచ్చారని తెలుస్తోంది.
అయితే మెగా ప్రిన్సెస్ ను చూడటం కోసం వచ్చిన శర్వానంద్ తన కోసం ఎన్నో గిఫ్ట్స్ తీసుకువచ్చారని తెలుస్తుంది. మరి రామ్ చరణ్ కుమార్తె కోసం శర్వానంద్ ఎలాంటి గిఫ్ట్స్ తీసుకువచ్చారనే విషయానికి వస్తే… ఈయన చరణ్ కుమార్తె కోసం లక్ష్మీదేవి లాకెట్ తీసుకువచ్చారట. దీనితోపాటు బేబీ కోసం ఎన్నో రకాల బొమ్మలు దుస్తులు అలాగే ఇతర బేబీ ప్రొడక్ట్స్ అన్నింటిని కూడా శర్వానంద్ తీసుకువచ్చారని తెలుస్తుంది.
ఇలా మెగా ప్రిన్సెస్ కోసం శర్వానంద్ ఇన్ని కానుకలు తీసుకురావడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా ఇప్పటివరకు మెగా హీరోలు కూడా ఇవ్వని గిఫ్ట్స్ శర్వానంద్ ఇచ్చారు అంటూ సంబరం వ్యక్తం చేస్తున్నారు.శర్వానంద్ రాంచరణ్ కుమార్తె కోసం ఎలాంటి గిఫ్ట్స్ తీసుకువచ్చారు అంటే వీరిద్దరి మధ్య ఎలాంటి బాండింగ్ ఉందో అర్థమవుతుంది.
వేసవి కాలంలో బయట నిలిపిన బైక్పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…
ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…
తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…
వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…