Sharwanand: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ హిట్ ఫ్లాపాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఈయన ఈ ఏడాది పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు అయిన సంగతి మనకు తెలిసిందే. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి శర్వానంద్ కు సంబంధించి ఓ వార్త వైరల్ గా మారింది.
శర్వానంద్ జాను సినిమా షూటింగ్ చేసే సమయంలో ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే.ఇలా ప్రమాదానికి గురైనటువంటి ఈయన తీవ్ర గాయాల పాలయ్యారు. ఇలా తీవ్ర గాయాలతో బయటపడినటువంటి శర్వానంద్ తిరిగి తన సినిమా పనులలో బిజీ అయ్యారు. అయితే ప్రమాదానికి గురైన సమయంలో ఈయనకు సర్జరీలు కూడా జరిగాయని అయితే ప్రస్తుతం ఆ సర్జరీలు తాలూకా కాస్త ఇబ్బందులకు గురవుతున్నారని తెలుస్తోంది.
గతంలో ప్రమాదానికి గురైన తర్వాత అందుకు సంబంధించిన గాయాలు తిరిగి ఇప్పుడు నొప్పి కలిగించడంతో ఈయన వాటికి సర్జరీ చేయించుకోవడం కోసం అమెరికా వెళుతున్నారని తెలుస్తోంది. ఇలా సర్జరీ పూర్తి అయిన తర్వాత యు వి క్రియేషన్ బ్యానర్ లో ఈయన ప్రకటించిన సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
ఇలా సర్జరీ కోసం శర్వానంద్ అమెరికా వెళుతున్నారని వార్తలు రావడంతో అభిమానులు శర్వానంద్ కు సర్జరీ సక్సెస్ కావాలని ఆయన తొందరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. బేబీ ఆన్ బోర్డ్ అనే సినిమాని ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. గత రెండు నెలల క్రితం శర్వానంద్ రక్షిత రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…