బాలీవుడ్ ఇండస్ట్రీలో గత వారం రోజుల నుంచి ఫోర్న్ రాకెట్ కేసు తీవ్ర సంచలనం రేపుతోంది. రోజురోజుకు ఈ కేసులో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే క్రైమ్ బ్రాంచ్, సైబర్ సెల్, విభాగాలు వివిధ కోణాలలో ఈ కేసును దర్యాప్తు చేస్తూ ఒక్కొక్కటిగా బయటపేడుతున్నారు. తాజాగా ఈ కేసులో రాజ్ కుంద్రా భార్య సినీ నటి శిల్పాశెట్టిని కూడా విచారించాలని భావిస్తున్నారు.
ఈ కేసులో ఇప్పటి వరకు కేవలం రాజ్ కుంద్రాను మాత్రమే విచారించిన పోలీసులు ఇప్పుడు వారి దృష్టిని శిల్పాశెట్టి పైకి మరలించారు. నిన్నటి వరకు ఈ కేసు విషయంలో శిల్పాశెట్టికి ఏమాత్రం సంబంధం లేదని మహారాష్ట్ర సైబర్ సెల్ పోలీసులు స్పష్టం చేశారు. కానీ గతంలో శిల్పా శెట్టి జేఎల్ స్ట్రీమ్ సమస్థకి సంబంధించిన వెబ్ సైట్ కు ప్రచారకర్తగా వ్యవహరించారు.
ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ కంపెనీలో ఫోర్న్ రాకెట్ జరుగుతుందని ఆరోపణలు రావడం చేత పోలీసులు శిల్పాశెట్టి పై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆ కంపెనీకి ప్రచారకర్తగా వ్యవహరించడం వల్లే ఇప్పుడు ఈ వ్యవహారంలో శిల్పాశెట్టి పాత్ర ఉంటుందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ కంపెనీకు,శిల్పాశెట్టికి ఉన్న సంబంధాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.అలాగే రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన తర్వాత మీడియాకు దూరంగా ఉంటున్న శిల్పాశెట్టి శుక్రవారం తన భర్త గురించి భావోద్వేగమైన పోస్ట్ చేయడం విశేషం. ఈ విధంగా శిల్పాశెట్టిపై పలు అనుమానాలు వ్యక్తమవడంతో ఆమెను కూడా విచారించాలని భావించడంతో ఈ విషయం బీ టౌన్ లో చర్చనీయాంశంగా మారింది.
దేవాలయంలోనూ, ఇంట్లోనూ ప్రార్థన చేసే సమయంలో చాలా మంది సహజంగా కళ్లు మూసుకుని చేతులు జోడిస్తారు. ఇది కేవలం అలవాటు…
తెలంగాణలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా సామాజిక వర్గాల మధ్య కూడా విస్తృత చర్చకు…
ప్రతి నెలా వచ్చే అమావాస్య తిథి గురించి సాధారణంగా చాలా మందిలో అశుభ భావన ఉంది. ముఖ్య పనులు, శుభకార్యాలు…
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…
ఇటీవల అంతర్జాతీయ రాజకీయ పరిణామాల మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారిన పేరు నటాలీ ఎ. బేకర్.…
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జీవితంపై గతంలో చక్కర్లు కొట్టిన ఓ పాత గాసిప్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.…