బాలీవుడ్ ఇండస్ట్రీలో గత వారం రోజుల నుంచి ఫోర్న్ రాకెట్ కేసు తీవ్ర సంచలనం రేపుతోంది. రోజురోజుకు ఈ కేసులో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే క్రైమ్ బ్రాంచ్, సైబర్ సెల్, విభాగాలు వివిధ కోణాలలో ఈ కేసును దర్యాప్తు చేస్తూ ఒక్కొక్కటిగా బయటపేడుతున్నారు. తాజాగా ఈ కేసులో రాజ్ కుంద్రా భార్య సినీ నటి శిల్పాశెట్టిని కూడా విచారించాలని భావిస్తున్నారు.
ఈ కేసులో ఇప్పటి వరకు కేవలం రాజ్ కుంద్రాను మాత్రమే విచారించిన పోలీసులు ఇప్పుడు వారి దృష్టిని శిల్పాశెట్టి పైకి మరలించారు. నిన్నటి వరకు ఈ కేసు విషయంలో శిల్పాశెట్టికి ఏమాత్రం సంబంధం లేదని మహారాష్ట్ర సైబర్ సెల్ పోలీసులు స్పష్టం చేశారు. కానీ గతంలో శిల్పా శెట్టి జేఎల్ స్ట్రీమ్ సమస్థకి సంబంధించిన వెబ్ సైట్ కు ప్రచారకర్తగా వ్యవహరించారు.
ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ కంపెనీలో ఫోర్న్ రాకెట్ జరుగుతుందని ఆరోపణలు రావడం చేత పోలీసులు శిల్పాశెట్టి పై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆ కంపెనీకి ప్రచారకర్తగా వ్యవహరించడం వల్లే ఇప్పుడు ఈ వ్యవహారంలో శిల్పాశెట్టి పాత్ర ఉంటుందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ కంపెనీకు,శిల్పాశెట్టికి ఉన్న సంబంధాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.అలాగే రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన తర్వాత మీడియాకు దూరంగా ఉంటున్న శిల్పాశెట్టి శుక్రవారం తన భర్త గురించి భావోద్వేగమైన పోస్ట్ చేయడం విశేషం. ఈ విధంగా శిల్పాశెట్టిపై పలు అనుమానాలు వ్యక్తమవడంతో ఆమెను కూడా విచారించాలని భావించడంతో ఈ విషయం బీ టౌన్ లో చర్చనీయాంశంగా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…