సాధారణంగా మన శరీరానికి పెరుగు, పాలు ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తాయనే విషయం అందరికీ తెలిసినదే. క్రమం తప్పకుండా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఒక గ్లాసు పాలు,ఆహారంతో పాటు పెరుగు తీసుకోవడం వల్ల మన శరీరానికి కావలసిన ప్రొటీన్లు, విటమిన్లు, కాల్షియం సక్రమంగా అందుతుందని భావిస్తాము. ఈ విధంగా పెరుగును తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
కానీ కొన్ని సార్లు మన పెద్దవారు రాత్రిపూట పెరుగు తినకూడదని హెచ్చరిస్తుంటారు. రాత్రిపూట పెరుగు తీసుకోవడం వల్ల శ్వాసకోశ సంబంధ వ్యాధులు తలెత్తుతాయని పెద్దలు చెబుతుంటారు.నిజంగానే రాత్రిపూట పెరుగు తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు బారిన పడే అవకాశాలు ఉన్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..
ప్రతిరోజూ ఆహారంలో భాగంగా పెరుగు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని డాక్టర్లు చెబుతున్నారు. అయితే రాత్రిపూట పెరుగు తినడం వల్ల కొందరిలో కొన్ని సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
పెరుగు తీసుకోవడం వల్ల కలిగే అనర్ధాలు:
*జలుబు, దగ్గు చేసినప్పుడు పెరుగు తినటం వల్ల కఫం ఏర్పడుతుందని, దీనివల్ల శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది తలెత్తుతాయని చెబుతున్నారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…