Health News

రాత్రిపూట పెరుగు తింటే ఏం జరుగుతుంది?

సాధారణంగా మన శరీరానికి పెరుగు, పాలు ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తాయనే విషయం అందరికీ తెలిసినదే. క్రమం తప్పకుండా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఒక గ్లాసు పాలు,ఆహారంతో పాటు పెరుగు తీసుకోవడం వల్ల మన శరీరానికి కావలసిన ప్రొటీన్లు, విటమిన్లు, కాల్షియం సక్రమంగా అందుతుందని భావిస్తాము. ఈ విధంగా పెరుగును తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

కానీ కొన్ని సార్లు మన పెద్దవారు రాత్రిపూట పెరుగు తినకూడదని హెచ్చరిస్తుంటారు. రాత్రిపూట పెరుగు తీసుకోవడం వల్ల శ్వాసకోశ సంబంధ వ్యాధులు తలెత్తుతాయని పెద్దలు చెబుతుంటారు.నిజంగానే రాత్రిపూట పెరుగు తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు బారిన పడే అవకాశాలు ఉన్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..

ప్రతిరోజూ ఆహారంలో భాగంగా పెరుగు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని డాక్టర్లు చెబుతున్నారు. అయితే రాత్రిపూట పెరుగు తినడం వల్ల కొందరిలో కొన్ని సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
పెరుగు తీసుకోవడం వల్ల కలిగే అనర్ధాలు:

  • సాధారణంగా పెరుగు చల్లగా ఉండాలని ప్రతి ఒక్కరు ఫ్రిజ్లో పెడుతుంటారు. అయితే ఈ విధంగా ఫ్రిడ్జ్ లో ఉన్న పెరుగు తినడం వల్ల జలుబు చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి కాబట్టి పెరుగును బయటనుంచే తినాలి.
  • దగ్గు, జలుబు లేదా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే రాత్రిపూట ఎటువంటి పరిస్థితులలో కూడా పెరుగును తినకూడదు.

*జలుబు, దగ్గు చేసినప్పుడు పెరుగు తినటం వల్ల కఫం ఏర్పడుతుందని, దీనివల్ల శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది తలెత్తుతాయని చెబుతున్నారు.

  • ఒకవేళ తప్పనిసరిగా పెరుగుతో తినాలనిపిస్తే పెరుగు బదులు పల్చటి మజ్జిగ తాగడం ఎంతో ఉత్తమం. అదే విధంగా రాత్రి వేళల్లో పెరుగు తినాలనిపిస్తే అందులోకి కొద్దిగా చక్కెర, నల్లటి మిరియాల పొడి కలుపుకొని తినడం వల్ల పెరుగును తొందరగా జీర్ణం చేస్తుంది
lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

1 day ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

1 day ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

2 days ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago