ఆంధ్రప్రదేశ్ : దేశంలో రెండవ దశ కరోనా టీకాలు ప్రారంభమయ్యాయి.. మొదటి దశ టీకా విజయవంతమైన విషయం తెలిసిందే.. దేశవ్యాప్తంగా రెండవ దశ వ్యాక్సినేషన్ మార్చి ఒకటిన ప్రారంభమైంది. తొలి టీకాను ప్రధాని మోదీ వేయించుకున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే.. ఇక పై ఆధర్ కార్డు చూపిస్తే చాలు కరోనా టీకా వేస్తారని ఏపి రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ భాస్కర్ వెల్లడించారు. ఎంపిక చేసిన 20 దీర్గకాళిక వ్యాధులకు సంబంధించిన మందుల చీటీ, రక్త పరీక్ష రిపోర్టు, ఇతర ఆధారాలు ఏవి చూపించినా పంపిణీ కేంద్రాల్లో వ్యాక్సిన్ ఇస్తారని పేర్కొన్నారు. ముందస్తుగా రిజిస్ట్రేషన్ లేకున్నా పర్వాలేదు.. లబ్దిదారులు సరైన ఆధారాలు చూపించి అక్కడికక్కడే వివరాలు నమోదు చేసి టీకా వేస్తామని తెలిపారు.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…