ఆంధ్రప్రదేశ్ : దేశంలో రెండవ దశ కరోనా టీకాలు ప్రారంభమయ్యాయి.. మొదటి దశ టీకా విజయవంతమైన విషయం తెలిసిందే.. దేశవ్యాప్తంగా రెండవ దశ వ్యాక్సినేషన్ మార్చి ఒకటిన ప్రారంభమైంది. తొలి టీకాను ప్రధాని మోదీ వేయించుకున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే.. ఇక పై ఆధర్ కార్డు చూపిస్తే చాలు కరోనా టీకా వేస్తారని ఏపి రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ భాస్కర్ వెల్లడించారు. ఎంపిక చేసిన 20 దీర్గకాళిక వ్యాధులకు సంబంధించిన మందుల చీటీ, రక్త పరీక్ష రిపోర్టు, ఇతర ఆధారాలు ఏవి చూపించినా పంపిణీ కేంద్రాల్లో వ్యాక్సిన్ ఇస్తారని పేర్కొన్నారు. ముందస్తుగా రిజిస్ట్రేషన్ లేకున్నా పర్వాలేదు.. లబ్దిదారులు సరైన ఆధారాలు చూపించి అక్కడికక్కడే వివరాలు నమోదు చేసి టీకా వేస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…