ఆంధ్రప్రదేశ్ : దేశంలో రెండవ దశ కరోనా టీకాలు ప్రారంభమయ్యాయి.. మొదటి దశ టీకా విజయవంతమైన విషయం తెలిసిందే.. దేశవ్యాప్తంగా రెండవ దశ వ్యాక్సినేషన్ మార్చి ఒకటిన ప్రారంభమైంది. తొలి టీకాను ప్రధాని మోదీ వేయించుకున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే.. ఇక పై ఆధర్ కార్డు చూపిస్తే చాలు కరోనా టీకా వేస్తారని ఏపి రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ భాస్కర్ వెల్లడించారు. ఎంపిక చేసిన 20 దీర్గకాళిక వ్యాధులకు సంబంధించిన మందుల చీటీ, రక్త పరీక్ష రిపోర్టు, ఇతర ఆధారాలు ఏవి చూపించినా పంపిణీ కేంద్రాల్లో వ్యాక్సిన్ ఇస్తారని పేర్కొన్నారు. ముందస్తుగా రిజిస్ట్రేషన్ లేకున్నా పర్వాలేదు.. లబ్దిదారులు సరైన ఆధారాలు చూపించి అక్కడికక్కడే వివరాలు నమోదు చేసి టీకా వేస్తామని తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…