మొదట్లో కరోనా లక్షణాలను చాలామంది గుర్తించలేకపోయారు. తర్వాత జలుబు, దగ్గు, తలనొప్పి ఉంటే దగ్గర్లోని పీహెచ్ సీకి వెళ్లి వైద్య పరీక్షలను చేసుకోవాలని వైద్యులు చెప్పారు. కానీ…
కరోనా మహమ్మారి ఎంతటి విలయతాండవాన్ని చూపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అయితే చాలామంది అంతకముందు…
అమెరికా దిగ్గజ ఫార్మా కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ భారత్లో అత్యవసర టికా వినియోగానికి అనుమతులు పొందింది. ఒకే డోసు టీకాతోనే కొవిడ్-19ను సమర్ధవంతంగా ఎదురుకొవచ్చని జాన్సన్…
ప్రజలను కోవిడ్ భయపడుతుంది. ఇప్పటికే ఫస్ట్ సెకండ్ వేవ్ రూపంలో లో ప్రజలను పట్టి పీడించింది. ప్రస్తుతం మూడో ముప్పు కలవరపెడుతోంది. ఇప్పటికే
ప్రపంచ దేశాలన్నింటిని గజగజ వణికించిన కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కోసం ప్రపంచ దేశాలన్నింటిలో వ్యాక్సినేషన్ ప్రక్రియను శరవేగంగా కొనసాగిస్త
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియను శరవేగంగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోని 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందిస్తున్నారు. మొదట్లో…
ప్రపంచవ్యాప్తంగా గత రెండు సంవత్సరాల నుంచి ఎంతోమంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోగా, మరికొందరు వైరస్ నుంచి బయటపడ్డారు. ఈ వైరస్ నుంచి బయటపడినప్పటికీ…
కరోనా రెండవ దేశవ్యాప్తంగా తీవ్ర రూపం దాల్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ మహమ్మారి బారిన పడి ఎంతో మంది యువకులు ప్రాణాలను కోల్పోయారు. ఈ క్రమంలోనే…
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని ఇదివరకే ప్రకటించింది. అయితే 18 సంవత్సరాలు పైబడిన వారు…
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మూలాలపై మూడు నెలల్లో తేల్చాని అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు. చైనాలో మొదలైన ఈ వైరస్…