అమెరికా దిగ్గజ ఫార్మా కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ భారత్లో అత్యవసర టికా వినియోగానికి అనుమతులు పొందింది. ఒకే డోసు టీకాతోనే కొవిడ్-19ను సమర్ధవంతంగా ఎదురుకొవచ్చని జాన్సన్ తెలిపింది. జాన్సన్ టీకాకు అత్యవసర అనుమతులు ఇస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్విటర్లో వెల్లడించారు. భారత్లో టీకా వినియోగానికి జాన్సన్ & జాన్సన్కు చెందిన సింగిల్ డోసుకు అనుమతులు పొందిదనట్లుగా ట్వీట్లో పెర్కొన్నారు.
ప్రస్తుతం దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్ వి టీకాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. తాజా అమెరికాకు చెందిన మోడెర్నా టీకా కూడా అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ జాబితాలో జాన్సన్ టీకా చేరింది. అయితే ఇప్పుడు ఉన్న వ్యాక్సిన్లు అన్ని రెండు డోసుల టీకాలు కాగా.. జాన్సన్ మాత్రం సింగిల్ డోసు వేసుకుంటే సరిపోతుంది.
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…
సినిమా రంగంలో అవకాశాలు పొందడం మాత్రమే కాదు, వాటిని నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టమైన విషయం. ఈ ప్రయాణంలో ఎదురయ్యే…
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతున్న వేళ, ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ ఓటు హక్కు…
మైక్రో ఫైనాన్స్ పేరిట వెలుగులోకి వచ్చిన ఆర్థిక మోసం కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో పలువురిపై…
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని సినిమాల విజయాల వెనుక ఆసక్తికర కథలు దాగి ఉంటాయి. అలాంటి సంఘటనల్లో ఒకటి హలో…
తెలుగు గాన రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గీతా మాధురి తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా…