అమెరికా దిగ్గజ ఫార్మా కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ భారత్లో అత్యవసర టికా వినియోగానికి అనుమతులు పొందింది. ఒకే డోసు టీకాతోనే కొవిడ్-19ను సమర్ధవంతంగా ఎదురుకొవచ్చని జాన్సన్ తెలిపింది. జాన్సన్ టీకాకు అత్యవసర అనుమతులు ఇస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్విటర్లో వెల్లడించారు. భారత్లో టీకా వినియోగానికి జాన్సన్ & జాన్సన్కు చెందిన సింగిల్ డోసుకు అనుమతులు పొందిదనట్లుగా ట్వీట్లో పెర్కొన్నారు.
ప్రస్తుతం దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్ వి టీకాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. తాజా అమెరికాకు చెందిన మోడెర్నా టీకా కూడా అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ జాబితాలో జాన్సన్ టీకా చేరింది. అయితే ఇప్పుడు ఉన్న వ్యాక్సిన్లు అన్ని రెండు డోసుల టీకాలు కాగా.. జాన్సన్ మాత్రం సింగిల్ డోసు వేసుకుంటే సరిపోతుంది.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…