ప్రజలను కోవిడ్ భయపడుతుంది. ఇప్పటికే ఫస్ట్ సెకండ్ వేవ్ రూపంలో లో ప్రజలను పట్టి పీడించింది. ప్రస్తుతం మూడో ముప్పు కలవరపెడుతోంది. ఇప్పటికే కోవిడ్ వచ్చిన వారిలో పలురకాల దీర్ఘకాలిక సమస్యలు వేధిస్తున్నాయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఆయాసం, ఒంటి నొప్పుల వంటి పలు రకాల సమస్యలు వేధిస్తున్నాయి.
కొత్తగా కోవిడ్ వచ్చిన వారిని డయాబెటిస్ కలవరపెడుతోంది. ఇటీవల వచ్చిన వారి రక్తంలో అధిక స్థాయి షుగర్ నమోదై కొన్ని రోజుల వరకు ఇన్ఫెక్షన్ ఉంటున్నట్లు రీసెర్చర్లు గుర్తించారు. బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ రీసెర్చర్లు..కొవిడ్ వచ్చిన 551మంది హెల్త్ కండిషన్ ను ఇటలీలోని మార్చి 2020 నుంచి మే 2020వరకూ గమనించారు.వారిలో సగం మంది అంటే 46శాతం పేషెంట్ల డయాబెటిస్ (హైపర్గ్లేసెమియా) లక్షణాలు కనిపించలేదు. 35శాతం మందిలో లక్షణాలు కనిపించి కనీసం ఆరు నెలల పాటు అలాగే ఉన్నాయి.
నెఫ్రాలజీ డివిజన్ కు చెందిన పౌలో ఫియోరినా అనే రచయిత ఈ విషయాలను కన్ఫామ్ చేశారు. గ్లూకోస్ అసమతుల్యత ఉన్న పేషెంట్ తో పోలిస్తే హైపర్ గ్లెసేమియా పేషంట్ లు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. వారికి వెంటిలేషన్ సౌకర్యం కూడా అందించాల్సి వస్తోంది. ఈ రకం డయాబెటిస్ వచ్చిన వారిలో హార్మోన్ సమతౌల్యత సరిగ్గా లేని కారణంగా శరీరంలో షుగర్ స్థాయి పెరుగుతున్నట్లు వెల్లడైంది.
పూర్తి వార్తా కథనం సినీ రంగంలో వెలుగొందుతున్న ప్రతి నటుడి వెనుక ఒక కథ ఉంటుంది. బయటికి కనిపించే గ్లామర్…
నటి సాయి పల్లవి ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన భాషా వివాదంపై స్పందించారు. గత కొన్ని రోజులుగా ఆమె వ్యాఖ్యలపై…
చదువు అనేది వయసుతో సంబంధం లేని విషయం అని మరోసారి నిరూపించారు మలయాళ నటుడు ఇంద్రాన్స్. ఇప్పటికే జాతీయ స్థాయి…
ఇటీవల సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక వార్త వేగంగా వైరల్ అవుతోంది. హైదరాబాద్ను వదిలి…
తమిళ నటుడు, దర్శకుడు ఆర్ పార్తిబన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల విడుదలకు సిద్ధమైన ఉస్తాద్…
సినీ రంగంలో నటీనటులు చేసే ప్రతి పాత్ర వెనుక ఎన్నో అనుభవాలు, సవాళ్లు దాగి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు…