ప్రజలను కోవిడ్ భయపడుతుంది. ఇప్పటికే ఫస్ట్ సెకండ్ వేవ్ రూపంలో లో ప్రజలను పట్టి పీడించింది. ప్రస్తుతం మూడో ముప్పు కలవరపెడుతోంది. ఇప్పటికే కోవిడ్ వచ్చిన వారిలో పలురకాల దీర్ఘకాలిక సమస్యలు వేధిస్తున్నాయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఆయాసం, ఒంటి నొప్పుల వంటి పలు రకాల సమస్యలు వేధిస్తున్నాయి.
కొత్తగా కోవిడ్ వచ్చిన వారిని డయాబెటిస్ కలవరపెడుతోంది. ఇటీవల వచ్చిన వారి రక్తంలో అధిక స్థాయి షుగర్ నమోదై కొన్ని రోజుల వరకు ఇన్ఫెక్షన్ ఉంటున్నట్లు రీసెర్చర్లు గుర్తించారు. బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ రీసెర్చర్లు..కొవిడ్ వచ్చిన 551మంది హెల్త్ కండిషన్ ను ఇటలీలోని మార్చి 2020 నుంచి మే 2020వరకూ గమనించారు.వారిలో సగం మంది అంటే 46శాతం పేషెంట్ల డయాబెటిస్ (హైపర్గ్లేసెమియా) లక్షణాలు కనిపించలేదు. 35శాతం మందిలో లక్షణాలు కనిపించి కనీసం ఆరు నెలల పాటు అలాగే ఉన్నాయి.
నెఫ్రాలజీ డివిజన్ కు చెందిన పౌలో ఫియోరినా అనే రచయిత ఈ విషయాలను కన్ఫామ్ చేశారు. గ్లూకోస్ అసమతుల్యత ఉన్న పేషెంట్ తో పోలిస్తే హైపర్ గ్లెసేమియా పేషంట్ లు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. వారికి వెంటిలేషన్ సౌకర్యం కూడా అందించాల్సి వస్తోంది. ఈ రకం డయాబెటిస్ వచ్చిన వారిలో హార్మోన్ సమతౌల్యత సరిగ్గా లేని కారణంగా శరీరంలో షుగర్ స్థాయి పెరుగుతున్నట్లు వెల్లడైంది.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…