నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ దినోత్సవం సందర్బంగా ప్రతి ఒక్కరు దేశం లోని మహిళలందరికీ సోష మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు. స్త్రీ లేకుంటే ఈ సృష్ట్టి లేదంటూ మరియు మహిళల ఆవశ్యకతను వివరిస్తూ సోషల్ మీడియా లో కామెంట్స్ పెడుతుండం విశేషం. ప్రతి ఒక్క మహిళా ఈరోజు తమ గెలుపుని సెలెబ్రేట్ చేసుకోవలసిందే. అయితే ఈ పండగ సందర్బంగా ప్రముఖ సింగర్ సునీత సోషల్ మీడియా లో ఒక పోస్ట్ ని పెడుతూ మెసేజ్ ని కూడా జత చేసారు.
నన్ను నిలదీశారు, నన్ను ఎగతాళిచేసారు, నన్ను తప్పుబట్టారు, విమర్శించారు,నన్ను ఇబ్బందిపెట్టారు, ఇన్ని చేసి ఇప్పుడు విషెస్ చెబుతున్నారా అని పోస్ట్ ని పెట్టింది సునీత. అయితే సునీత ఆలా పోస్ట్ పెట్టడం పై నెట్ లో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె ఆ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి పెట్టిందనే వార్తలు వస్తున్నాయి.
సింగర్ సునీత ఇటీవలే రామ్ వీరపనేని అనే బిజినెస్ పర్సన్ ని రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఒక మహిళగా, నేను వెనక్కి తగ్గను మీరు ఎన్నిసార్లు నన్ను ఎత్తిచూపాలని చూసి నేను నవ్వుతు సమాధానం ఇస్తానని పోస్ట్ చేసారు సునీత.
సునీత తెలుగు సినిమాలకు ఎన్నో పాటలను పాడారు. రామ్ తో వివాహం జరిగిన తర్వాత సింగర్ నుండి బిజినెస్ పర్సన్ గా కూడా మారిపోయారు సునీత. ఒక పక్క సినిమాల్లో మరోపక్క బిజినెస్ లో రెండింటిలోనూ సమానమైన పాత్రలను పోషిస్తుంది. రెండో పెళ్లి అనగానే చాలా మందికి ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది. మరి ముఖ్యంగా సినీ ప్రముఖులు చేసుకుంటే అదొక వార్తగా సోషల్ మీడియా లో తిరుగుతూ ఉంటుంది. కాని సింగర్ సునీత వివాహం మాత్రం ఆమెకు అన్ని విధాలా లాభం తో పాటు బిజీగా మారిందనే చెప్పుకోవాలి.
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ విడుదలకు సిద్ధమైంది. గత…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్యూటీ రంగంలో అత్యంత ఎక్కువగా వినిపిస్తున్న పదాల్లో "కొరియన్ స్కిన్కేర్" ఒకటి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలపై…
తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించడం…
హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…
కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…