సోషల్ మీడియా వాడకంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యంగా మన సెలెబ్రెటీలు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అంటూ పలు సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఫుల్ బిజీ అయిపోతున్నారు.. ఇక హీరోయిన్ ల విషయం అయితే అసలు చెప్పనక్కర్లేదు.. తమ అంద చందాలను ఆరబోస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నారు..హాట్ ఫోటో షూట్స్ తో పిచ్చెక్కిస్తున్నారు.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కొందరు హీరోయిన్లలో సీనియర్ హీరోయిన్ శ్రియా శరన్ ఒకరు..
వెండితెరపై తనకంటూ ప్రత్యకత తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ చూడడానికి అమాయకంగా కనిపిస్తూ అభిమానుల మనసులను తన అందచందాలతో కొల్లగొడుతూనే ఉంది. పెళ్ళి తర్వాత కూడా ఈమె అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తూనే ఉంది. తాజాగా ఇప్పుడు కూడా ఇదే చేసింది శ్రియ..ఏకంగా పబ్లిక్ గానే ముద్దులతో రెచ్చిపోయింది ఈ సీనియర్ హీరోయిన్.. ప్రస్తుతం శ్రియా శరన్ కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.. తన భర్తతో కలిసి ఓ పబ్లిక్ ప్లేస్ లోనే ఘాటు ముద్దులతో రెచ్చిపోయింది ఈ భామ.. ఈ వీడియోలో శ్రియా, తన భర్త ఇద్దరు కలిసి పబ్లిక్ లోనే మాస్క్ తీసి ముద్దులు పెట్టుకుంటున్నారు..
ఈ వీడియోని చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ తో ఈ వీడియోని వైరల్ చేస్తుంటే.. మరికొందరు పబ్లిక్ ప్లేస్ లో ఇలాంటి పాడు పనులేంటి అంటూ ఈ హీరోయిన్ పై ట్రోల్స్ చేస్తున్నారు..ఇక గతంలో కూడా ఈ హీరోయిన్ పలు ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే..ఇక శ్రియ సినిమాల విషయానికొస్తే దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.. దీనితో పాటు గమనం అనే సినిమాలో కూడా లీడ్ రోల్ పోషిస్తుంది.. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది..వచ్చేనెల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది…!!
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…