దేశంలో కరోనా సెంకండ్ వేవ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ లు విధించాయి. తాజగా తెలంగాణ గిరిజన సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆమె.. ఈరోజు కరోనా పరిక్షలు చేయించుకోగా ఆ టెస్టుల్లో ఆమెకు కోవిడ్-19 పాజిటివ్ ఆని నిర్ధారణ అయింది.
దీనితో వైద్యుల సూచనల మేరకు ఆమె హోం ఐసోలేషన్ కి వెళ్ళిపోయారు. ఈ నేపధ్యంలో గత కొద్దికాలంగా తనతో సన్నిహితంగా ఉన్నవాళ్లు అందరూ కరోనా టెస్టులు చేయిచుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…