దేశంలో కరోనా సెంకండ్ వేవ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ లు విధించాయి. తాజగా తెలంగాణ గిరిజన సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆమె.. ఈరోజు కరోనా పరిక్షలు చేయించుకోగా ఆ టెస్టుల్లో ఆమెకు కోవిడ్-19 పాజిటివ్ ఆని నిర్ధారణ అయింది.
దీనితో వైద్యుల సూచనల మేరకు ఆమె హోం ఐసోలేషన్ కి వెళ్ళిపోయారు. ఈ నేపధ్యంలో గత కొద్దికాలంగా తనతో సన్నిహితంగా ఉన్నవాళ్లు అందరూ కరోనా టెస్టులు చేయిచుకోవాలని సూచించారు.
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని ఆసక్తికర సంఘటనలు కాలానుగుణంగా మళ్లీ వెలుగులోకి వస్తుంటాయి. అలాంటి ఓ అరుదైన విషయం తాజాగా…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన సుస్వాగతం సినిమా వెనుక ఆసక్తికరమైన విషయం తాజాగా మళ్లీ చర్చకు వచ్చింది. ఈ చిత్రంలో హీరోగా…
ప్రస్తుతం మార్కెట్లో కల్తీ ఆహారంపై పెరుగుతున్న ఆందోళన మధ్య, పాలు కూడా భద్రత పరంగా చర్చకు వస్తున్నాయి. పిల్లల నుంచి…
ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ, ఆ జట్టు సహ యజమాని ప్రీతి జింటా స్టేడియంలో కనిపించకపోవడం అభిమానుల్లో…
ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో రాహుకేతు దోష నివారణ పూజల విషయంలో దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ ధరలో…
అక్షయ తృతీయ సందర్భంగా ప్రారంభమయ్యే చార్ ధామ్ యాత్రకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో సాగుతున్నాయి. ఈ ఏడాది యాత్రను…