SIT officials are questioning former SIB chief Prabhakar Rao!
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజురోజుకూ సంచలనం రేపుతోంది. ఈ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. తాజాగా, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారణకు పిలిచి ప్రశ్నిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా, ప్రభాకర్ రావు వ్యక్తిగత సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దీని ద్వారా కేసులో మరింత సమాచారం రాబట్టే అవకాశం ఉంది.
అంతేకాదు, ప్రభాకర్ రావు రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఎస్ఐబీకి చెందిన కీలక సమాచారాన్ని మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ధ్వంసం చేశారని ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. దీనిపై సిట్ ప్రత్యేక దృష్టి సారించింది.
హార్డ్ డిస్క్ ల ధ్వంసంపై సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు కూడా సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారణ చేయనున్నారు. ప్రణీత్ రావు, రాధా కిషన్ రావు, తిరుపతన్న ఇదివరకే ఇచ్చిన స్టేట్మెంట్లను పరిగణలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీని ద్వారా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఉత్తరాఖండ్లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…