Kumari Aunty: నాన్న బుజ్జి కన్నా అంటూ తన ఫుడ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరుపుకుంటూ ఎంతో పాపులర్ అయినటువంటి వారిలో కుమారి ఆంటీ ఒకరు. ఈమె హైదరాబాద్లో ఫుట్ పాత్ పక్కన బిజినెస్ జరుపుకుంటూ ఎంతో పాపులర్ అయ్యారు. ఈమె పాపులారిటీ ఎంత అంటే ఏకంగా టీవీ షోస్ లో వచ్చే అంత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఈమె పేరుతో డిజె సాంగ్ క్రియేట్ చేసే అంతగా పాపులర్ అయ్యారు.
ఇలా ఫుడ్ బిజినెస్ భారీ స్థాయిలో జరుపుకుంటూ ఉన్నటువంటి ఈమెను ఏకంగా బుల్లితెర సెలబ్రిటీగా మార్చేశారు. ఇటీవల బిగ్ బాస్ ఉత్సవం కార్యక్రమంలో సందడి చేస్తున్నటువంటి కుమారి అంటే తాజాగా ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా సందడి చేశారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఈ కార్యక్రమంలో 90s వెబ్ సిరీస్ టీం కూడా పాల్గొని సందడి చేశారు. ఇక కుమారి ఆంటీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎప్పటిలాగే అందరికీ నాన్న బుజ్జి అంటూ ఫుడ్ పెడుతూ సందడి చేశారు. ఇలా ఈమె ఆ నాన్న ఏం కావాలి చెప్పు అంటూ మాట్లాడటంతో హైపర్ ఆది కలుగజేసుకొని ఇదే అసలైన బిజినెస్ ట్రిక్ అంటూ ఆమెపై సెటైర్ వేశారు.
అసలైన బిజినెస్ ట్రిక్..
ఇలా కుమారి ఆంటీ తాజాగా ఈ కార్యక్రమంలో కనిపించడంతో పలువురు ఈమె పట్ల వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఏమైనా బుల్లితెర కార్యక్రమాలకు తీసుకువచ్చి తన బిజినెస్ మరింత పాపులర్ చేశారని కామెంట్లు చేయగా మరికొందరు ఈమెను ఇలా తీసుకువచ్చి సెలబ్రిటీ వచ్చేసి తర్వాత తనకు తన బిజినెస్ పట్ల కూడా ఆసక్తి లేకుండా చేస్తున్నారని ఇలా ఇప్పటికే ఎంతోమంది జీవితాలతో బుల్లితెర షోస్ ఆడుకున్నాయని ఇప్పుడు ఈమెను కూడా నాశనం చేసే వరకు వదిలేలా లేరే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ విడుదలకు సిద్ధమైంది. గత…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్యూటీ రంగంలో అత్యంత ఎక్కువగా వినిపిస్తున్న పదాల్లో "కొరియన్ స్కిన్కేర్" ఒకటి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలపై…
తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించడం…
హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…