Soundarya: అలనాటి స్టార్ హీరోయిన్ సౌందర్య ఇప్పుడు మన మధ్య లేకపోయినా కూడా ప్రేక్షకుల మనసుల్లో ఆమె చిరస్థాయిగా నిలిచిపోయింది. గ్లామర్ పాత్రలకు దూరంగా కేవలం కుటుంబ కథా సినిమాలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సౌందర్య హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో రఘు అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది.
వివాహం జరిగిన సంవత్సరంలోపే హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య మృతి చెందింది. సౌందర్యం మృతితో సౌత్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. సౌందర్య లేని లోటు ఎవ్వరూ పూర్తి చేయలేకపోతున్నారు. ఇదిలా ఉండగా జీవితంలో సౌందర్య చేసిన ఒక పొరపాటు వల్ల ఆమె కుటుంబం ఇప్పుడు రోడ్డున పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే..
కొన్ని వందలకు పైగా సినిమాలలో నటించి వందల కోట్లు ఆస్తులు కూడా పెట్టిన సౌందర్య వివాహం తర్వాత తన ఆస్తులు అన్నీ కూడా భర్త పేరున రాసింది. వివాహం జరిగిన ఏడాదిలోపే సౌందర్య మరణించటంతో సౌందర్య భర్త రఘు ఆమె తన పేరున రాసిన ఆస్తులను తీసుకొని సౌందర్య కుటుంబ సభ్యులను బయటికి గెంటేసినట్లు తెలుస్తోంది.
సౌందర్యం మరణించిన తర్వాత రఘు రెండవ వివాహం చేసుకొని సౌందర్య ఆస్తులతో జీవితం ఎంజాయ్ చేస్తున్నట్లు సమాచారం. ఇలా సౌందర్య తన భర్త మీద ఉన్న నమ్మకంతో తన ఆస్తులు మొత్తం భర్తకు చెందాలని వీలునామా రాసింది. అయితే సౌందర్యం మరణించగానే రఘు ఆస్తులు మొత్తం తన సొంతం చేసుకొని సౌందర్య తల్లి వదినను బయటకు పంపినట్లు తెలుస్తోంది. ఇలా సౌందర్య చేసిన ఆ ఒక్క పొరపాటు వల్ల ఈరోజు ఆమె కుటుంబ సభ్యులు రోడ్డున పడవలసి వచ్చింది.
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కు సంబంధించి కాపీరైట్ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. 1976 నుంచి 2001 మధ్య…
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. కుటుంబ వివాదాలు ఎంతటి విషాదానికి దారి తీస్తాయో చూపించే సంఘటనగా ఇది…
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక…
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంపై ఆసక్తి నెలకొంది. ఒకవైపు ఉదయాన్నే చల్లని గాలులు తాకుతుండగా, మధ్యాహ్నానికి…
ఉద్యోగులు ప్రతీ నెల జీతం నుంచి కొంత మొత్తం పీఎఫ్గా కట్ అవుతుందని తెలుసు. కానీ ఆ డబ్బు నిజంగా…
ఇంటి ఖర్చుల్లో పెద్ద భాగం బియ్యం, పప్పులపైనే ఉంటుంది. చాలా కుటుంబాలు నెలలకు, కొందరు ఏడాదికే సరిపడా సరుకును ఒకేసారి…