శ్రియ తన భర్త ఆండ్రీకి కరోనా వ్యాధి లక్షణాలున్నాయని తెలిపిన విషయం తెలిసిందే. రష్యాకు చెందిన ఆండ్రీ ని 2018 లో పెళ్లిచేసుకున్న శ్రియ ప్రస్తుతం అతనితో కలిసి స్పెయిన్ లో ఉంటోంది. కరోనా వైరస్ స్పెయిన్ లో విజృభించడంతో అక్కడకూడా లాక్ డౌన్ అమలులో ఉంది. అయితే శ్రియ భర్త ఆండ్రీ కి పొడిదగ్గు, జ్వరం రావడంతో కరోనా అనే భయంతో వెంటనే తన భర్తను తీసుకుని దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి వెళ్ళింది. అయితే అక్కడి డాక్టర్లు చెప్పిన సమాధానము విని షాక్ అయిందట.
అక్కడికి డాక్టర్లు ఆండ్రీని పరీక్షించిన వెంటనే వీరిద్దరిని ఆసుపత్రి నుంచి వెళ్లిపోవాలని సూచించారట. ఒకవేళ నీ భర్తకు కరోనా లేకపోతే ఇక్కడ ఉండటం వలన ఇప్పుడు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందని, అందువల్ల ఇద్దరు తొందరగా ఇంటికి వెళ్లిపోవాలని తొందరపెట్టారట. దేనితో చేసేదేం లేక ఇంటికి వచ్చేశారట. ఇక ఇద్దరు ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండిపోయారట.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…