General News

హైతీలో భారీ భూకంపం… 304 మంది మృతి!

హైతీలో దేశంలోని నైరుతి ప్రాంతంలో శనివారం 7.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. భూ ప్రకంపనల దాటికి శిథిలావస్థకు చేరిన భవనాలు కుప్పకూలడంతో 304 మంది మరణించారు. కనీసం 1800 మంది గాయపడ్డారు. సెయింట్ లూయిస్-డు-సుడ్‌కు ఈశాన్యంగా 12 కిలోమీటర్లు దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది.

ప్రాణనష్టం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. హైతీలో 2010, జనవరి 12న 7.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా వేలమంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు. ప్రస్తుతం గాయపడిన వారితో ఆసుపత్రులు రద్దీగా మారాయి. ప్రధాన మంత్రి ఏరియల్ హెన్రీ భూకంపం సంభవించిన ప్రాంతాలకు సహాయాన్ని అందిస్తున్నట్లు చెప్పారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

తెలంగాణలో ఎవరి జనాభా ఎక్కువ?.. కుటుంబ సర్వేలో బిగ్ రివీల్

తెలంగాణలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా సామాజిక వర్గాల మధ్య కూడా విస్తృత చర్చకు…

10 minutes ago

అమావాస్య వెనుక ఉన్న పురాణ కథ తెలుసుకుంటే ఆశ్చర్యమే!

ప్రతి నెలా వచ్చే అమావాస్య తిథి గురించి సాధారణంగా చాలా మందిలో అశుభ భావన ఉంది. ముఖ్య పనులు, శుభకార్యాలు…

19 minutes ago

అంతర్జాతీయ విజయాల కోసం తిరుమల చేరుకున్న పీవీ సింధు!

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…

49 minutes ago

ఎవరీ నటాలీ బేకర్?.. అమెరికా-ఇరాన్ చర్చలతో ట్రెండ్‌లోకి

ఇటీవల అంతర్జాతీయ రాజకీయ పరిణామాల మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారిన పేరు నటాలీ ఎ. బేకర్.…

52 minutes ago

సచిన్‌తో హీరోయిన్ ప్రేమాయణం?.. అసలు నిజం బయటపెట్టిన నటి

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జీవితంపై గతంలో చక్కర్లు కొట్టిన ఓ పాత గాసిప్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.…

1 hour ago

విజయవాడ దుర్గమ్మ హుండీ లెక్కలు.. రూ.2.68 కోట్ల ఆదాయం!

విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…

2 hours ago