చెన్నై: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేవాలయాల్లో అన్ని కులాలకు చెందిన వారిని అర్చకులుగా నియమించింది. మెుదటి దశగా 24 మందికి నియామక ఉత్తర్వులు ఇచ్చారు సీఎం స్టాలిన్. వీరికి అర్చనకు సంబంధించిన పూర్తి స్థాయి శిక్షణ పొందిన తర్వాతే విధుల్లోకి తీసుకుంటారు. ఇప్పటివరకు దేవాలయాల్లో అర్ఛనకు ప్రధాన విధులు నిర్వహిస్తున్న వివిధ కులాల వారిని దేవాలయ అర్చకుల అవకాశం కల్పిస్తామని స్టాలిన్ ఇచ్చిన ఎన్నిక హామీని అమలు చేస్తున్నారు.
స్టాలిన్ సీఎంగా బాధ్యతలు చేపట్టి ఆగస్టు 14తో 100 రోజులు పూర్తైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకన్నారు. 24 మంది అర్చకుల నియమాకంతో పాటు మొత్తంగా పలు విభాగాల్లో 208 మంది నియామించారు. వీరిలో భట్టాచార్యులను వైష్ణవ పూజారులు, ఒధువార్లను శైవ సంప్రదాయ నిపుణులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు కూడా స్వాగతించాయి.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…