ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మన ఆరోగ్యం బాగుంటే ఎప్పుడైనా ఏ పని అయినా చేసుకోవచ్చు. ప్రస్తుత వేసవి కాలం, శీతాకాలం అంటూ సంబంధం లేకుండా ఎన్నోరకాల వ్యాధులు వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా శీతాకాలంలో సీజనల్ వ్యాధులు మరి తొందరగా వ్యాపిస్తున్నాయి. దగ్గు, జలుబు, వాంతులు, జ్వరం వంటివి శీతాకాలంలో ఎక్కువగా వచ్చే అనారోగ్య సమస్యలు. చాలామంది ఇది వాటిని చాలా తేలికగా తీసుకుంటూ మందులు వాడుతూ ఉంటారు. కానీ వాటిని నిర్లక్ష్యం చేస్తే ఎంత ప్రమాదమో ఇప్పుడు మనం మనం తెలుసుకుందాం.
సాధారణంగా జలుబు ,దగ్గు తొందరగా నయం కావు. ప్రతిరోజు మందులు వాడిన తగ్గని దగ్గు,జలుబు కొన్ని ఇంటి చిట్కాల ద్వారా వాటిని నయం చేసుకోవచ్చు. ఇలా కాకుండా ఎన్ని మందులు వాడినా తగ్గకపోతే భయపడాల్సిన వస్తుంది. జలుబు,దగ్గు విపరీతంగా ఉండి ఎన్ని రోజులకి తగ్గకపోతే వెంటనే డాక్టర్ ను సంప్రదించటం శ్రేయస్కరం.
జలుబు ఎన్ని రోజులకి తగ్గకపోతే అది న్యూమోనియా గా మారే ప్రమాదం ఉంది. అలాగే దగ్గు మరి ఎక్కువగా ఉంది చాలా రోజుల వరకు తగ్గకపోతే చాలా ప్రమాదం. 4 లేదా5 వారాలు విడువకుండా దగ్గు ఉంటే అది “టి-బి”గా మారే అవకాశం ఎక్కువగా ఉంది. దగ్గు ఎక్కువగా ఉంటే ఊపిరితిత్తులలో కూడా ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు డాక్టర్ ను సంప్రదించి వారి సలహాలు తీసుకోవటం చాలా ముఖ్యం.
ప్రస్తుత కాలంలో వాహనాలు పెరిగి చెట్ల పెంపకం తగ్గిపోయింది. అందువల్ల వాతావరణంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఆ గాలి మనం పీల్చు కోవడం ద్వారా ఎన్నో రకాల శ్వాస సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ అవ్వటం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. అందువలన వీలైనంత వరకు కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో ఉండకపోవడమే మంచిది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…