Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్య సమస్యలతో మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఇలా కృష్ణ మరణంతో ఆయన కుటుంబ సభ్యులు అలాగే చిత్ర బృందం అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.ఇలా కృష్ణ గారు మరణంతో ఆయన సినీ ప్రస్థానం గురించి ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఎంతోమంది గుర్తుచేసుకొని బాధపడుతున్నారు.
ఈ క్రమంలోనే సీనియర్ జర్నలిస్టుగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఇమంది రామారావు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ క్రమంలోనే ఈయన కృష్ణ గారి గురించి ఎన్నో విషయాలను తెలియజేస్తూ ఆయన ఆస్తిపాస్తుల గురించి కూడా మాట్లాడారు. ఈ క్రమంలోనే కృష్ణ గారి ఆస్తుల గురించి మాట్లాడుతూ ఆయన స్వతహాగా సంపాదించినది చాలా ఉంది అలాగే విజయనిర్మల వల్ల కూడా ఆయనకు పెద్ద మొత్తంలో ఆస్తులు కలిసి వచ్చాయని తెలిపారు.
ఇకపోతే కృష్ణ గారు కెరియర్ మొదట్లో పద్మాలయ స్టూడియో స్థాపించిన తర్వాత కొన్ని కారణాల వల్ల బ్యాంకు రుణం చేశారు అయితే ఆ బ్యాంకు రుణం చెల్లించకపోవడంతో పద్మాలయ స్టూడియోతో పాటు ఆయన ఇల్లు ఇతరత ఆస్తులను కూడా వేలం వేశారు. ఇలా వేలం పాటలో ఆస్తులు కోల్పోవాల్సిన సమయంలో రంగంలోకి మహేష్ బాబు దిగారని రామారావు తెలిపారు.
ఈ విధంగా ఈయన ఆస్తులన్నీ వేలం వేసే సమయంలో మహేష్ బాబు గారు బ్యాంక్ అధికారులతో మాట్లాడి తనకు కొంత సమయం కావాలని ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో తాను డబ్బు మొత్తం చెల్లిస్తానంటూ ఆ భారాన్నంత తన భుజాన వేసుకున్నారని ఈయన తెలిపారు. అప్పట్లో కృష్ణ గారి ఆస్తులు 15కోట్ల రూపాయలకు వేలం వేశారు అయితే అప్పట్లో ఆయనకు అంత పెద్ద మొత్తంలో ఆస్తులు ఉండేది కాదు అయితే ఇప్పుడు ఆ ఆస్తులు ఆయనకు కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తుపాస్తులను తెచ్చి పెట్టిందని ఈ సందర్భంగా రామారావు తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…