Tag Archives: director

Ram Gopal Varma: మారితే ఆర్జీవీ ఎలా అవుతాడు.. ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు.. కట్టప్పను ఎవరు చంపారంటూ కామెంట్!

Ram Gopal Varma: ఏపీ ప్రభుత్వానికి, టాలీవుడ్ కు మధ్య టికెట్ల రేట్ల వివాదం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు ఇండస్ట్రీ పెద్దలు మంత్రి పేర్ని నానిని కలిసినా.. ప్రభుత్వం ఈ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే కనిపించడం లేదు.

Ram Gopal Varma: మారితే ఆర్జీవీ ఎలా అవుతాడు.. ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు.. కట్టప్పను ఎవరు చంపారంటూ కామెంట్!

మరోవైపు హీరో నాని, సిద్ధార్థ్ వంటి వారు నేరుగా వైసీపీ ప్రభుత్వం పైనే కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల శ్యామ్ సింగరాయ్ సినిమా విడుదలకు ముందు హీరో నాని… ఏపీలో సినిమా థియేటర్ కలెక్షన్లు… కిరాణా కొట్టు కలెక్షన్ల కన్నా తక్కువ ఉన్నాయంటూ కామెంట్లు చేశారు. దీనికి ఏపీ మంత్రి పేర్ని నాని కూడా.. స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చారు. 

Ram Gopal Varma: మారితే ఆర్జీవీ ఎలా అవుతాడు.. ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు.. కట్టప్పను ఎవరు చంపారంటూ కామెంట్!

ఇదిలా ఉంటే ఈవివాదంలోకి రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ ఇచ్చారు. టికెట్ రేట్ల విషయంపై ఏపీ ప్రభుత్వానికి ట్విట్టర్ ద్వారా పలు ప్రశ్నలు సంధించారు. మంత్రి పేర్ని నాని, ఆర్జీవి మధ్య ట్విట్టర్ యుద్దమే జరిగిందని చెప్పారు. అయితే నిన్న మంత్రి పేర్ని నాని, ఆర్జీవీ భేటీ అయ్యారు. సినిమా ఇండస్ట్రీపై టికెట్ ధరల తగ్గింపు ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో… తెలియజేశారు. అయితే సమస్య అక్కడితోనే ముగిసిందని అందరూ అనుకున్నారు. 


ఏపీ ప్రభుత్వానికి ట్విట్టర్ ద్వారా..

అయితే మరోసారి ఏపీ ప్రభుత్వానికి ట్విట్టర్ ద్వారా మరో ప్రశ్నను సంధించారు రామ్ గోపాల్ వర్మ. తనదైన రీతిలో ‘ కట్టప్పను ఎవరు చంపారు’ అంటూ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. ముంబైలో ట్రిపుల్ ఆర్ టికెట్ ధర రూ.2200 ఉందని… ఏపీలో మాత్రం కనీసం రూ.200 కూడా లేదని ఆయన అన్నారు. తెలుగు ఇండస్ట్రీని ప్రభుత్వం చంపెస్తుందనే ఉద్దేశ్యం వచ్చేలా… కట్టప్పను ఎవరు చంపారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం వర్మ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

RGV: అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఆర్జీవీ ఆగ్రహం.. ఇలాంటి ఇడియట్స్ వల్లనే..!

RGV: టాలీవుడ్, ఏపీ ప్రభుత్వాల మధ్య టికెట్ల యుద్ధం జరుగుతూనే ఉంది. ఇప్పటికే నాని, సిద్ధార్థ్ వంటి హీరోలు ప్రభుత్వంపై నేరుగా కామెంట్లు చేశారు. శ్యామ్ సింగరాయ్ సినిమాకు ముందు నాని చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

RGV: అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఆర్జీవీ ఆగ్రహం.. ఇలాంటి ఇడియట్స్ వల్లనే..!

నాని… సినిమా థియేటర్ల కలెక్షన్లు, కిరాణా కొట్టు కలెక్షన్ల కన్నా తక్కువగా ఉన్నాయనే వ్యాఖ్యలు వివాదాన్ని రాజేశాయి. దీంతో ఏపీ మంత్రి పేర్ని నాని కూడా తనదైన శైలిలో హీరో నాని వ్యాఖ్యలను తిప్పికొట్టారు. 
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆర్జీవి, ఏపీ ప్రభుత్వం పై మండిపడుతున్నారు. టికెట్ల రేట్ల తగ్గింపు అంచంపై ఇప్పటికే ట్విట్టర్ ద్వారా ఏపీ ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు.

RGV: అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఆర్జీవీ ఆగ్రహం.. ఇలాంటి ఇడియట్స్ వల్లనే..!

దీనికి సమాధానంగా పేర్ని నాని కూడా ట్విట్టర్ వేదికగా సమాధానాలు ఇచ్చారు. వీరిద్దరి మధ్య ట్విట్టర్ వేదికగా యుద్దమే నడిచింది. ఇదిలా తాజాగా నిన్న ఆర్జీవీ, మంత్రి పేర్నినానితో సమావేశం అయ్యారు. టికెట్ రేట్ల తగ్గింపు అంశంపై చర్చించారు. టికెట్ రేట్లను తగ్గిస్తే సినిమా క్వాలిటీ కూడా తగ్గుతుందని రామ్ గోపాల్ వర్మ, మంత్రికి వివరించారు. పేదవాడికి అందుబాటులో ఉండేం దుకు ధరలు తగ్గించినట్లు చెప్పుకొచ్చారు. సినిమా వ్యయాన్ని మీరే తగ్గించుకోవాలన్నట్లు మంత్రి సలహా ఇచ్చారు. 


వైసీపీ ఎమ్మెల్యే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు..

ఇదిలా ఉంటే వైసీపీ ఎమ్మెల్యే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మరోసారి టాలీవుడ్, ఏపీ ప్రభుత్వాల మధ్య ఉద్రిక్తతలు పెంచాయి. వైసీపీ ఎమ్మెల్యే నన్నపురెడ్డి ప్రసన్నకుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సినిమావాళ్లు బలిసి కొట్టుకుంటున్నారంటూ.. వ్యాఖ్యలు చేశారు. కోట్లు సంపాదించుకుని .. పేదలకు సినిమాను దూరం చేస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాక్యలపై రామ్ గోపాల్ వర్మ ఫైర్ అయ్యారు. వైఎస్ జగన్ అంటే తనకు ఎంతో అభిమానం ఉందని, ప్రసన్నకుమార్ రెడ్డి లాంటి ఇడియట్స్ వల్లే ఆయనకు చెడ్డ పేరు వస్తుందని తెలిపారు. ఇలాంటి వాళ్లను జగన్ దూరం పెట్టాలంటూ హితవు పలికారు. సినిమా గురించి ఏమి తెలియకుండా అవాకులు చెవాకులుపేలే వాళ్లనుమూర్ఖులే అంటామని.. ఆర్జీవీ తనదైన శైలిలో స్ట్రాంగ్ గా రిప్లే ఇచ్చారు.

NTR-Star Hero: ఎన్టీఆర్ తదుపరి చిత్రం.. కీలక పాత్రలో స్టార్ హీరో..! డైరెక్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా!

NTR-Star Hero: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెంచాడు. రాజమౌళి ట్రిపుల్ ఆర్ వల్ల దాదాపుగా మూడేళ్లలో ఏ ఒక్క సినిమాకు కూడా కమిట్ కాలేదు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ షూటింగ్ ముగియడంతో ఇక నెక్ట్స్ ప్రాజెక్ట్ లకు కమిట్ అవుతున్నారు.

NTR-Star Hero: ఎన్టీఆర్ తదుపరి చిత్రం.. కీలక పాత్రలో స్టార్ హీరో..! డైరెక్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా!

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా చూసిన ట్రిపుల్ ఆర్ జనవరి 7న ప్రేక్షకుల మందుకు రావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా మరోసారి వాయిదా పడటం ఫ్యాన్స్ కు నిరాశ కలిగించింది. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురంభీంగా ఎన్టీఆర్ నటిస్తుండంతో పాటు బాలీవుడ్ స్టార్లు అలియాభట్, అజయ్ దేవ్ గన్ కూడా నటిస్తున్న ఈ ప్యాన్ ఇండియా సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

NTR-Star Hero: ఎన్టీఆర్ తదుపరి చిత్రం.. కీలక పాత్రలో స్టార్ హీరో..! డైరెక్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా!

సినిమా విడుదల ముందు భారీగానే ప్రమోషన్లు చేసిన చిత్ర యూనిట్ కరోనా కారణంగా విడుదలను వాయిదా వేసింది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ మరో క్రేజీ ప్రాజెక్ట్ కు కమిట్ అయినట్లు తెలిసింది. కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ ఓ సినిమాకు కమిట్ అయ్యాడు.


‘జనతా గ్యారేజీ’ బ్లాక్ బస్టర్..

వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే ‘ జనతా గ్యారేజీ ’ బ్లాక్ బస్టర్ ఉంది. దీంతో సహజంగానే ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ హైప్ ను మరింత పెంచే వార్త ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో అత్యంత కీలకమైన ఎన్టీఆర్ బాబాయ్ పాత్రను స్టార్ హీరో రాజశేఖర్ పోషిస్తున్నట్లు తెలిసింది. ఇదే నిజం అయితే ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు, అటు రాజశేఖర్ ఫ్యాన్స్ కు పండగే. ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాజశేఖర్.. “శేఖర్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీంతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్ లు రాజశేఖర్ చేతిలో ఉన్నాయి.

Sukumar: ఆ టైంలో రజినీకాంత్ ను సర్.. సర్ అంటూ వణికిపోయా..ఆ ఘటనను మర్చిపోలేను: సుకుమార్

Sukumar: ఐకాన్ స్టార్ బన్నీ, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో పెద్ద హిట్ అయింది. టాలీవుడ్ నుంచే కాకుండా… బాలీవుడ్ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో మంది ఈ సినిమాను పొగడ్తలతో ముంచెత్తారు.

Sukumar: ఆ టైంలో రజినీకాంత్ ను సర్.. సర్ అంటూ వణికిపోయా..ఆ ఘటనను మర్చిపోలేను: సుకుమార్

ఇక లెక్కల మాస్టార్ గా పేరున్న సుకుమార్.. ఎన్నో చిత్రాలను తెరెక్కించిన విషయం తెలిసిందే. ఆర్య సినిమాతో అతడి జర్నీ మొదలై.. పుష్ప సినిమా వరకు కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా.. సుకుమార్ ఇటీవల తమిళ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆనాటి రోజుల గురించి మాట్లాడారు.

Sukumar: ఆ టైంలో రజినీకాంత్ ను సర్.. సర్ అంటూ వణికిపోయా..ఆ ఘటనను మర్చిపోలేను: సుకుమార్

అతడికి సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. రోబో చిత్రం షూటింగ్ సమయంలో రజనీకాంత్ ను చూశానని.. షూటింగ్ చూడటానికి వెల్లినప్పుడు.. రజనీ కాంత్ నా దగ్గరకు వచ్చాడని.. ఆ సమయంలో అతడు ఆర్య సినిమా చూసి.. ఆ సినిమా గురించి మాట్లాడారని తెలిపాడు. అతడు తన దగ్గరకు వస్తున్న సమయంలో వణుకుతూ.. సర్ సర్ అంటూ చేతులు కట్టుకొని నిలబడ్డానన్నాడు. ఆర్యలో హీరోయిన్‌ హెయిర్‌ ఊడుతూ పడిపోయే సీన్‌ బాగుందన్నారు.

రోబో సినిమా షాట్ రెడీ అవ్వడంతో..

ఈ డిస్కషన్ జరుగుతున్న సమయంలో రోబో సినిమా షాట్ రెడీ అవ్వడంతో అతడు వెళ్తుండగా.. లేచానన్నాడు. అతడు మళ్లీ వెనుకకు వచ్చి.. కూర్చొమన్నాడు. . అయినా నేను కూర్చోకపోయే సరికి.. ఠక్కున అలావెళ్లి కుర్చీ తీసుకొచ్చి వేసి.. ఆయన ముందు కూర్చొమన్నాడు. ఇలా నా కోసం కూర్చి తీసుకొచ్చి కూర్చొండి అని అనడం లైఫ్ లో మర్చిపోను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తనకు మణిరత్నం అంటే ఎంతో ఇష్టమని.. అతడికి తాను వీర అభిమానిని అంటూ చెప్పాడు. ఆయన తీసిన గీతాంజలి సినిమా బాగా ఇష్టమని.. ఆ సినిమా చూసి బయటకు వస్తున్నప్పుడు.. ఒక లవర్ ను వదిలేసి వస్తున్నట్లు అనిపించిందన్నారు. అయితే ఇంతవరకు అతడికి కలవడం కుదరలేదన్నాడు. తమిళ చిత్రం విక్రమ్ వేద , రాచసన్ సినిమాలను రిమేక్ లో తీయాలనే కోరిక ఉందని చెప్పుకొచ్చాడు. తనకు థ్రిల్లర్‌ జోనర్ లో సినిమాలు తీయాలనే ఆశ ఎక్కువగా ఉందన్నారు.

Ram Gopal Varma: ఒరేయ్ సుబ్బారావుల్లారా.. ఏంట్రా ఆ ఉదాహరణలు అంటూ ఆర్జీవీ ఫైర్..!

Ram Gopal Varma: ఇటీవల సినిమా టికెట్ల వ్యవహారం పెద్ద దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ తో మొదలైన ఈ యుద్దం నానీ దగ్గర నుంచి చివరకు ఆర్జీవీ దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఏపీ మంత్రి పేర్నీ నానికి.. ఆర్జీవీకి మధ్య మాటల యుద్ధమే నడించింది.

Ram Gopal Varma: ఒరేయ్ సుబ్బారావుల్లారా.. ఏంట్రా ఆ ఉదాహరణలు అంటూ ఆర్జీవీ ఫైర్..!

టికెట్ల రేట్లను పెంచడానికి ఎందుకు ఇబ్బంది..? ఎందుకు ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని ఆర్జీవీ ప్రభుత్వాన్ని అనేక ప్రశ్నలు వేశాడు. అంతే కాదు దీనిపై కోడాలి నానీ మాట్లాడుతుంటే.. అతడు ఎవరో తెలియదు అంటూ కౌంటర్ ఇచ్చాడు. అంతే కాకుండా ఆ ట్వీట్ కు కోడాలి నానీ కూడా రీ కౌంటర్ ఇచ్చాడు.

Ram Gopal Varma: ఒరేయ్ సుబ్బారావుల్లారా.. ఏంట్రా ఆ ఉదాహరణలు అంటూ ఆర్జీవీ ఫైర్..!

చాలామందికి ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనే విషయం చాలామందికి తెలియదు అని.. ఇక నేను ఏం తెలుస్తాను.. త్వరలోనే అందరూ తెలుసుకుంటారు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఇక ఇటీవల ఆర్జీవిని పేర్నీనాని ప్రభుత్వంతో కలిసి సినిమా టికెట్లపై మాట్లాడేందుకు అపాంట్ మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. జవనరి 10వ తేదీన అతడికి అపాయింట్ మెంట్ దొరికింది. దీనిపై ఆర్జీవీ.. ధన్యవాదాలు కూడా తెలిపాడు.


మీరిచ్చే ఎగ్జాంపుల్స్ అన్నీ క్రిమినల్ యాస్పెక్ట్స్ లో ఉన్నాయి..

అయితే ఓ మీమ్ ఆర్జీవీ కి సంబంధించి వైరల్ గా మారింది. దానిని స్వయంగా ఆర్జీవీ ట్యాగ్ చేశాడు.
దానిలో ఏముందంటే.. ‘‘టికెట్ రేట్లు పెంచేవాడికి, ప్రేక్షకుడికి ఇబ్బంది లేనప్పుడు ప్రభుత్వానికి ఏంటి నొప్పి..? విటుడికి .. వేశ్యకి ఇబ్బంది లేనప్పుడు పోలీసుకు ఏంటి నొప్పి..? లంచం ఇచ్చేవాడికి తీసుకునే వాడికి లేని నొప్పి.. ఏసీబీకి ఎందుకు నొప్పి..? బ్లూఫిల్మ్ తీసేవాడికి.. చూసేవాడికి ఇబ్బంది లేనప్పుడు సెన్సార్ వాళ్లకు ఎందుకు నొప్పి..? అంటూ ఓ మీమ్ ఉంది. దీనిని ట్యాగ్ చేస్తూ ఆర్జీవీ ఇలా అన్నాడు.. ‘‘ఒరేయ్ సుబ్బారావు ల్లారా నేను అడిగిన క్వశ్చన్ లీగల్ జ్యూరిస్ట్రిక్షన్ లో ఉంది. మీరిచ్చే ఎగ్జాంపుల్స్ అన్నీ క్రిమినల్ యాస్పెక్ట్స్ లో ఉన్నాయి’’ అంటూ ట్వీట్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sai Pallavi-Shekhar kammula: ఫిదా హీరోయిన్ ను పక్కన పెట్టేసిన శేఖర్ కమ్ముల..మరో హీరోయిన్ కు అవకాశం..?

Sai Pallavi-Shekhar kammula: శేఖర్ కమ్ముల.. దర్శకత్వంలో తన మార్క్ ను చూపిస్తాడు. ఇంజనీరింగ్ చదివే విద్యార్థుల కష్టాలు.. సుఖాలు.. ప్రేమలు ఎలా ఉంటాయో ‘హ్యాపీ డేస్’ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించాడు. ప్రస్తుతం చదువుతున్న.. చదవబోయే ఏ ఇంజనీరింగ్ విద్యార్థి అయినా.. ఈ సినిమాను మర్చిపోలేడు. అంతలా అద్భుతంగా తీశాడు.

Sai Pallavi-Shekhar kammula: ఫిదా హీరోయిన్ ను పక్కన పెట్టేసిన శేఖర్ కమ్ముల..మరో హీరోయిన్ కు అవకాశం..?

ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలంగాణ యాసలో వచ్చి.. బంపర్ మెజారిటీ హిట్ సాధించిన మరో చిత్రం ఫిదా. దీనిలో భాను .. హైబ్రిడ్ పిల్ల అంటూ అందరినీ మెప్పించిన హీరోయిన్ సాయి పల్లవి. దీనిలో సాయి పల్లవి తన నటన పరంగా మంచి గర్తింపు తెచ్చుకుంది . తెలంగాణ యాసను అద్భుతంగా పలికింది.

Sai Pallavi-Shekhar kammula: ఫిదా హీరోయిన్ ను పక్కన పెట్టేసిన శేఖర్ కమ్ముల..మరో హీరోయిన్ కు అవకాశం..?

తర్వాత లవ్ స్టోరీ సినిమాలో కూడా శేఖర్ కమ్ముల సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకున్నారు. దీనిలో కూడా ఆమె అందం, అభినయం, డ్యాన్స్ లతో మరోసారి అలరించింది. ఇక లవ్ స్టోరీ తర్వాత శేఖర్ కమ్ముల తమిళ నటుడు ధనుష్ తో ఓ సినిమా తీయబోతున్నాడు.

దీనిని తెలుగు, తమిళంలో తీసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. హిందీలో కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఏషియన్ గ్రూప్ ఆఫ్ సినిమాస్ యూనిట్ అయిన శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి చేస్తే.. ఆమె పాన్ ఇండియాలో అడుగు పెట్టినట్లు అవుతుంది.


సాయి పల్లవిని పక్కన పెట్టేసిన శేఖర్ కమ్ముల..

మొన్నటి వరకు కూడా ఇలానే జరుగుతుంది అనుకున్నారు. కానీ ఈ సారి ధనుష్ నటించే ఈ సినిమాలో సాయి పల్లవిపై శేఖర్ కమ్ముల ఆసక్తి చూపడం లేదని వార్తలు వస్తున్నాయి. సాయి పల్లవి కాకుండా.. బాలీవుడ్ హీరోయిన్ ను ఈ సినిమాలో ధనూష్ సరసన నటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. దీంతో సాయి పల్లవి తదుపరి ప్రాజెక్ట్ ఏంటా అని అందరూ ఎదురు చూస్తున్నారు. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ధనుష్ నటించిన జగమే తంధీరమ్ విడుదల ఒక సంవత్సరం పాటు ఆలస్యం అయింది. ఈ చిత్రంలో ధనుష్‌తో పాటు ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్, సంచనా నటరాజన్, దీపక్ పరమేష్ తదితరులు నటిస్తున్నారు.

Gali Janaardhan Reddy Son: వెండితెర అరంగేట్రం చేయనున్న గాలి జనార్దన్ రెడ్డి తనయుడు.. దర్శకుడు ఎవరంటే?

Gali Janaardhan Reddy Son: సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు మధ్య ఎంతో అవినాభావ సంబంధం ఉందనే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎంతో మంది రాజకీయాలలో ఉన్న వారు సినీ ఇండస్ట్రీలోకి వచ్చి వారి సత్తా చాటుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన వారసుడు కిరీటి రెడ్డి త్వరలోనే వెండితెర అరంగ్రేటం చేయనున్నట్లు తెలుస్తోంది.

Gali Janaardhan Reddy Son: వెండితెర అరంగేట్రం చేయనున్న గాలి జనార్దన్ రెడ్డి తనయుడు.. దర్శకుడు ఎవరంటే?

గాలి కిరీటి రెడ్డికి చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించడమే తన లక్ష్యంగా ఉండటంతో ఇప్పటికే యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని డైరెక్టర్ రాధాకృష్ణ రెడ్డి తెలియజేస్తూ త్వరలోనే గాలి కిరీటిరెడ్డి వెండితెర అరంగ్రేటం చేయనున్నట్లు ప్రకటించారు.

Gali Janaardhan Reddy Son: వెండితెర అరంగేట్రం చేయనున్న గాలి జనార్దన్ రెడ్డి తనయుడు.. దర్శకుడు ఎవరంటే?

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన జాకీ సినిమా ఇన్స్పిరేషన్ తో కిరీటి రెడ్డి ఇండస్ట్రీ లోకి రావాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇక ఈయనను ఎంతో గ్రాండ్ గా ఇండస్ట్రీలోకి లాంఛ్ చేయడానికి సాయి కొర్రపాటి ఒక అద్భుతమైన కథను కూడా సిద్ధం చేసి గాలి జనార్దన్ రెడ్డి తనయుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.

కన్నడ, తెలుగు, తమిళ భాషలలో…

కిరీటి రెడ్డి హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాలో ఏకకాలంలో కన్నడ తెలుగు తమిళ భాషలలో తెరకెక్కనుంది. ఇకపోతే మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డితో తెలుగులో కూడా చాలామంది దర్శక నిర్మాతలతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఇలా తన తనయుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయడం కోసం అన్ని శిక్షణలను ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే మరొక రాజకీయ వారసుడు ఇండస్ట్రీలోకి త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

Jonnavitthula : ఇండస్ట్రీకి వర్మ ఒక పెద్ద జీరో.. ఈయన కన్నా ఉప్పెన డైరెక్టర్ చాలా నయం… జొన్నవిత్తుల!

Jonnavitthula – Ramalingeswararao:తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ గీత రచయితగా ఎంతో పేరు సంపాదించుకున్న జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలకు పాటలు అందించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇకపోతే శ్రీరామరాజ్యం సినిమాలో పాటలు రచించిన అందుకుగాను ఈయన ఫిలిం ఫేర్ అవార్డు దక్కించుకున్నారు.

Jonnavitthula – Ramalingeswararao: ఇండస్ట్రీకి వర్మ ఒక పెద్ద జీరో.. ఈయన కన్నా ఉప్పెన డైరెక్టర్ చాలా నయం… జొన్నవిత్తుల!

ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మ గురించి ఈ ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ ఎన్నో విషయాలను తెలిపారు.రామ్ గోపాల్ వర్మ క్యారెక్టర్ ఏంటి అతని నిజ స్వరూపం ఏంటి అనేది ఆయన బయటకు చెప్పుకుంటారు అయితే ఆయన సినిమా తీయాలనే ఆలోచన నీకు ఎందుకు వచ్చింది అనే ప్రశ్న ఎదురవడంతో ఆయన తనదైన శైలిలో ఒక పాట పాడుతూ ఆ సినిమా ఎందుకు తీయాలనుకున్నానో వివరించారు.

Jonnavitthula – Ramalingeswararao: ఇండస్ట్రీకి వర్మ ఒక పెద్ద జీరో.. ఈయన కన్నా ఉప్పెన డైరెక్టర్ చాలా నయం… జొన్నవిత్తుల!

ఇక జొన్నవిత్తుల రామలింగేశ్వర రావుకి, ఆర్జివికి మధ్య అమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా సమయంలో మనస్పర్ధలు ఎదురయ్యాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఆర్జివి కనుక విజ్ఞాని అని భావిస్తారు. ఆయన చేసిన అదే కరెక్ట్ అనే భావనలో ఆయన ఉంటారు అయితే అతను ఒకప్పుడు విజ్ఞాన అయినప్పటికీ ఇప్పుడు అతను ఒకమానసిక స్థితి కోల్పోయిన వ్యక్తి అంటూ ఈ సందర్భంగా ఈయన వర్మ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

స్త్రీలు , మాఫియా లేనిదే ఆర్జీవి సినిమా ఉండదు..

రామ్ గోపాల్ వర్మలో అంతా క్రియేటివిటి దాగి ఉంటే ఆ క్రియేటివిటీని బయట పెట్టండి ఎప్పుడు చూడు మానభంగాలు, రేప్ కేసులతో సినిమాలు చేయడం, ఫ్యాక్షనిజం, రౌడీయిజం వంటి సినిమాలు తెరకెక్కిస్తారు. ఇలా అమ్మాయిలు మాఫియాలు లేకుండా ఆర్జివి సినిమా చేయరు. ప్రస్తుతం ఆయన ఇండస్ట్రీకి ఒక జీరో. ఆయన కన్న మొన్న ఉప్పెన సినిమా తీసిన డైరెక్టర్ ఎంతో నయం అతనిలో ఏదో క్రియేటివిటీ దాగి ఉంది ఆ క్రియేటివిటీ ఆధారంగా ఆ సినిమాను తెరకెక్కించి అద్భుతమైన విజయాన్ని సాధించారనీ ఈ సందర్భంగా జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు రామ్ గోపాల్ వర్మ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

Tollywood-Bollywood: బాలీవుడ్ పై టాలీవుడ్ దర్శకుల కన్ను.. పక్కా ప్లాన్ తో రెడీ అవుతున్నారుగా..!

Tollywood-Bollywood: సౌత్ ఇండస్ట్రీ బాలీవుడ్ మీద దండయాత్ర చేస్తోంది. ముఖ్యంగా తెలుగు డైరెక్టర్లు ఇకపై తమ సినిమాను ప్యాన్ ఇండియా రేంజ్ లో తీయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి వెళ్లిన పాన్ ఇండియా చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతున్నాయి.

Tollywood-Bollywood: బాలీవుడ్ పై టాలీవుడ్ దర్శకుల కన్ను.. పక్కా ప్లాన్ తో రెడీ అవుతున్నారుగా..!

బాహుబలి1,2 సినిమా ద్వారా టాలీవుడ్ సత్తాను బాలీవుడ్ కు రుచిచూపించాడు దర్శక ధీరుడు రాజమౌళి. తాజాగా ట్రిపుల్ ఆర్ సినిమా ద్వారా బాలీవుడ్ కలెక్షన్లు మరోసారి కొల్లగొట్టాలని చూస్తున్నాడు జక్కన్న. ఇదిలా ఉంటే ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా బాలీవుడ్ లో దుమ్ము రేపుతోంది. 

Tollywood-Bollywood: బాలీవుడ్ పై టాలీవుడ్ దర్శకుల కన్ను.. పక్కా ప్లాన్ తో రెడీ అవుతున్నారుగా..!

ఇప్పటికే అక్కడ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను కొల్లగొడుతోంది. ఇప్పటికే అక్కడ రూ. 60 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. ఈ ఊపుతో సుకుమార్ పుష్ప-2ను తెరకెక్కించనున్నారు. ఇక త్రివిక్రమ్ కూడా బాలీవుడ్ పై తన ముద్ర వేయాలనుకుంటున్నారు. 

మహేష్ తో ప్యాన్ ఇండియా స్థాయి హిట్ కొట్టాలని..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా ఈ ప్రాజెక్ట్ ను కూడా ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించేందుకు హారికా అండ్ హాసిని క్రియేషన్ ప్లాన్ చేస్తోంది. అయితే రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో కూడా ఓ సినిమా రానుంది. దీనికన్నా ముందుగానే మహేష్ తో ప్యాన్ ఇండియా స్థాయి హిట్ కొట్టాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడు. వీళ్లే కాకుండా తమిళ డైరెక్టర్లు కూడా ప్యాన్ ఇండియా మూవీలపై కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పటికే కన్నడ చిత్ర సీమ నుంచి కేజీఎఫ్ సినిమా బాలీవుడ్ లో హిట్ కొట్టింది. హీరో యష్ తో పాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు ప్యాన్ ఇండియా రేంజ్ తీసుకువచ్చింది. ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్ 2 కూడా త్వరలో బాలీవుడ్ తో పాటు అన్ని భాషల్లో విడుదల కానుంది.

Ram Gopal Varma: ఇండస్ట్రీ పెద్ద రామగోపాల్ వర్మ ఉండాలి.. : డైరెక్టర్ అజయ్ భూపతి

Ram Gopal Varma: సినీ దిగ్గజం.. దాసరి నారణయణరావు చనిపోయిన తర్వాత సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు ఎవరనే దానిపై పెద్ద చిక్కు వచ్చి పడింది. చాలామంది మెగస్టార్ చిరంజీవి అని భావిస్తుండగా.. పెద్దన్నగా మాత్రం తాను ఉండను అంటూ ఇటీవల అతడు వ్యాఖ్యలు చేసేశాడు.

దీని తర్వాత ఇండస్ట్రీలో ఈ టాపిక్ పెద్ద సంచలనంగా మారింది. సినీ ప్రముఖులు దీనిపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఎవరికీ తోచిన విధంగా వాళ్లు మాట్లాడేస్తున్నారు. చిరంజీవి అలా ప్రకటన చేసిన వెంటనే.. మోహన్ బాబు కూడా సినీ పరిశ్రమ విషయంలో మౌనంగా ఉంటున్నామని చేతకాని తనంగా అనుకోవద్దని ఘాటుగా మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వానికి లేఖ కూడా రాశాడు.

Ram Gopal Varma: దానికి ఆర్జీవీ మాత్రమే అర్హుడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ దర్శకుడు?

సినీ పరిశ్రమ అంటే కేవలం నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్లు, నలుగురు డిస్ట్రిబ్యూటర్లు కాదన్నారు. అందరినీ సమానంగా చూడాలని.. అందరూ కలిసి.. పరిశ్రమ సమస్యలపై పోరాడాలన్నారు. ఒకరోజు కూర్చొని ప్రభుత్వంతో చర్చలు జరపాలన్నారు. ఎవరూ ఎక్కువ కాదు.. తక్కువ కాదు అంటూ స్పష్టం చేశాడు.


సామీ మీరు రావాలి సామీ.. మీరే దిక్కు..

టికెట్ల వ్యవహారంపైనే ప్రస్తుతం ఇదంతా తిరుగుతోంది. దీనిపై రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించారు. టికెట్ల రేట్లను తగ్గించడానికి ప్రభుత్వం ఏదైనా ప్లాన్ చేసిందా.. ఆ ప్లాన్ వెనుకు సినిమాలో ఉన్న ఒకరిద్దరు హీరోల్ని తొక్కేయాల్నే కారణంగానే ఇలా చేస్తున్నారా..అనే డౌట్ ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు ఆర్జీవీ. ఆర్జీవీ ట్వీట్ పై అతడు శిష్యూడు ఆర్ఎక్స్ 100 దర్శకుడు ట్వీట్ చేశాడు. సినీ పరిశ్రమకు మీరే పెద్ద దిక్కు ‘సామీ మీరు రావాలి సామీ’ అంటూ రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఇందతా జరుగుతున్నా.. కొంతమంది మాత్రం ఇండస్ట్రీకి పెద్ద దిక్కు చిరంజేవే అని.. కొందరు అంటుంటు.. మరి కొందరు మోహన్ బాటు అంటూ.. ఎవరికీ వారు తమ అభిప్రాయాలను చెబుతున్నారు.