Tag Archives: photoshoot

Amalapaul: బీచ్ పక్కన బేబీ బంప్ తో అమలాపాల్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Amalapaul: అమలాపాల్ పరిచయం అవసరం లేని పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమె ప్రస్తుతం తెలుగు సినిమాలకు కాస్త దూరమయ్యారు. అయితే ఇటీవల ఈమె జగత్ దేశాయ్ అనే వ్యక్తిని రెండవ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈమె గత కొంతకాలంగా ఈయనతో రిలేషన్ లో ఉంటూ అక్టోబర్ చివరి వారంలో తనని పరిచయం చేసిన నవంబర్ ఐదవ తేదీ వివాహం చేసుకున్నారు.

ఇక ఈమె పెళ్లి జరిగే రెండు నెలలు కూడా పూర్తికాకుండానే బేబీ బంప్ తో కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు. ఇలా రెండు నెలలు కూడా పూర్తిగా కాకుండానే తాను తల్లి కాబోతున్నాననే విషయాన్ని ఈమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన బేబీ బంప్ ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు. అయితే ప్రస్తుతం ఈమె బేబీ బంప్ ఫోటోషూట్ కి సంబంధించిన మరిన్ని ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.

ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో భాగంగా ఈమె బేబీ బంప్ తో తన భర్తతో కలిసి రొమాంటిక్ పర్ఫామెన్స్ చేయడమే కాకుండా బీచ్ వడ్డున మైండ్ బ్లోయింగ్ ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈమె బేబీ బంప్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ముందు ప్రెగ్నెన్సీ మళ్ళీ పెళ్లి..

ఇక రెండు నెలలకే ఈమె బేబీ బంప్ క్లియర్ గా కనిపించడంతో నేటిజన్స్ ఈమె ప్రెగ్నెన్సీ పై వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో హీరోయిన్స్ అందరూ ముందు ప్రెగ్నెంట్ అయిన తర్వాతనే పెళ్లి చేసుకుంటున్నారని అమలాపాల్ కూడా అదే బాటలోనే మందు ప్రెగ్నెంట్ అయ్యి తర్వాత పెళ్లి చేసుకున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె బేబీ బంప్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Bigg Boss 7: బిగ్ బాస్ సెవెన్ హోస్ట్ గా ఈసారి కూడా నాగార్జునే…. వైరల్ అవుతున్న ఫోటో!

Bigg Boss 7: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వివిధ భాషలలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తుంది. అయితే తెలుగులో కూడా ఇప్పటికీ ఆరు సీజన్లను పూర్తి చేసుకుని ఏడవ సీజన్ ప్రసారం కావడానికి సిద్ధంగా ఉంది.

ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది మంచి గుర్తింపు పొందడమే కాకుండా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.ఇకపోతే బిగ్ బాస్ సీజన్ సెవెన్ గురించి ఇప్పటికే లోగో ప్రోమో విడుదల చేయడంతో త్వరలోనే ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది. ఇక త్వరలోనే ఈ కార్యక్రమానికి హోస్ట్ ఎవరు ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్ ల గురించి కూడా తెలియజేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఈసారి ఈ కార్యక్రమానికి నాగార్జున కాకుండా మరో స్టార్ హీరో వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారంటూ ఇన్ని రోజులు ఓ వార్త వైరల్ గా మారింది. అయితే ఇవన్నీ అవాస్తవమేనని ఈ సీజన్ కి కూడా నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారంటూ తాజాగా ఓ ఫోటో వైరల్ గా మారింది. ఈ సీజన్ కి సంబంధించిన ఒక ప్రోమో వీడియోని విడుదల చేయడం కోసం ఇప్పటికే నాగార్జున ఫోటోషూట్ కూడా పూర్తయినట్టు తెలుస్తోంది.

Bigg Boss 7: అదిరిపోయిన నాగార్జున లుక్…


ఈ క్రమంలోనే నాగర్జునకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇందులో నాగార్జున మాస్ లుక్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా ఈయన చేతి ద్వారా సెవెన్ అనే సింబల్ చూపిస్తూ ఈ ఫోటో ఉండడంతో ఈ సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారక ప్రకటన కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది.

Ashu Reddy: నాలో ఆ పార్ట్ అంటే అందరికీ భలే ఇష్టం… బోల్డ్ కామెంట్స్ చేసిన అషు రెడ్డి!

Ashu Reddy: సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో సెలబ్రిటీగా కొనసాగుతున్నటువంటి వారిలో బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి ఒకరు.ఇలా సోషల్ మీడియా ద్వారా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె రెండు సార్లు బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లారు. అనంతరం యూట్యూబ్ ఛానల్ ద్వారా పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ ఫేమస్ అయ్యారు.

ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచూ తన బోల్డ్ ఫోటోషూట్లతో అలాగే ఇంటర్వ్యూలతో రెచ్చిపోతున్నటువంటి అషు రెడ్డి ఈ మధ్యకాలంలో మరి హద్దులు మీరీ చెప్పాలి. గత కొద్దిరోజుల క్రితం వర్మతో జరిగిన ఇంటర్వ్యూ ద్వారా ఈమె చేసిన రచ్చ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో మనకు తెలిసిందే.ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒక్కసారిగా భారీ ట్రోల్స్ ఎదుర్కొన్నటువంటి ఈమె ఏ మాత్రం తగ్గేదే అన్నట్టు వ్యవహరిస్తున్నారు.

ఇలా వరుస ఫోటోషూట్ లు బోల్డ్ ఇంటర్వ్యూలతో రచ్చ చేస్తున్న ఈమె తాజాగా స్కిన్ టైట్ డ్రెస్ ధరించి తన బ్యాక్ ని చూపిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. జనాలకు నా బ్యాక్ అంటేనే ఇష్టం ..ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నా వెనకే మాట్లాడతారుగా అంటూ తన బ్యాక్ ని చూపిస్తూ ఉన్న ఫోటోని షేర్ చేశారు ఈ ఫోటో క్షణాల్లో వైరల్ గా మారిపోయింది.

Ashu Reddy: ఫ్రంట్ అంటే కూడా మాకు ఇష్టమే…

ఈ ఫోటో చూసినటువంటి కొందరు నెటిజెన్లు రెచ్చిపోయి కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు నీ బ్యాక్ ఏ కాదు ఫ్రంట్ అంటే కూడా మాకు ఇష్టమే అంటూ వల్గర్
కామెంట్లు చేస్తున్నారు.అయితే ఈ కామెంట్లపై కొందరు స్పందిస్తూ అశు రెడ్డి ఈ మధ్యకాలంలో హద్దులు మీరీ వ్యవహరిస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

ప్రియుడితో కలిసి రెచ్చిపోయిన నటి పాయల్.. ఏకంగా అలా ఫోటోలకు ఫోజులిస్తూ..!

ఆర్ఎక్స్ 100 చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మొదటి సినిమాతోనే ఎంతో బోల్డ్ గా నటించిన ఈ బ్యూటీ తన అందచందాలతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలా బోల్డ్ బ్యూటీగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమెకు అనంతరం వరుసగా అవకాశాలు వచ్చాయి.

కెరియర్ పరంగా అవకాశాలు అందుకుంటూ ఎంతో బిజీగా ఉన్న పాయల్ సోషల్ మీడియాలో కూడా తన ప్రియుడితో కలిసి రచ్చ చేస్తూ ఉంటారు. ఈమె ప్రియుడు సౌరబ్ థింగ్రా గురించి అందరికీ తెలిసిందే. ఈమె ఎక్కడికి వెళ్లిన ఈమె వెంట తప్పనిసరిగా అతను ఉంటాడు. అవుట్ డోర్ షూటింగ్ లకు వెళ్ళిన సమయంలో కూడా వీరిద్దరు కలిసి ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉంటారు.

ఇదిలా ఉండగా కరోనా సమయంలో తన ప్రియుడు తల్లి చనిపోతే తన కుటుంబ సభ్యులను ఎమోషనల్ అవుతూ తన ప్రియుడి దగ్గరే ఉండి అతనికి ఎంతో ఓదార్పు నిచ్చారు. ఇలా వీరి ప్రేమ గురించి నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ గా మారుతుంది.

ఈ క్రమంలోనే పాయల్ ప్రియుడు సౌరబ్ సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోని షేర్ చేశారు. ఈ ఫోటోలో పాయల్ ప్రైవేట్ పార్ట్ పై సౌరబ్ చేతులు వేసుకొని మత్తు కళ్ళతో చూస్తున్నటువంటి ఫోటోను షేర్ చేయడంతో ఈ ఫోటో కాస్త వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఈ ఫోటో పై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పనులు ఇంట్లో చేసుకోండి అంటూ నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు.

ఖుష్బూ హాట్ ఫొటోలతో నెటిజన్లు ఫిదా.. ఎర్ర మందరంలా ఫోజులు

మెగా స్టార్ చిరంజీవి నంటించిన ‘స్టాలిన్’ సినిమాలో హీరోకి అక్క పాత్రలో నటించిన ఖుష్బూ.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగులో కూడా ఎన్నో సినిమాల్లో నటించారు. తమిళంలో ఎక్కువగా సినిమాల్లో నటించిన ఆమె నటనకు అభిమానుల గుడి కూడా కట్టించారు.

అంతలా ఆమెకు అభిమానులు నీరాజనాలు పలికారు. అప్పట్లోనే ఆమె అందచందాలతో కుర్రకారు గుండెల్లో ఒక మరిచిపోలేని తీపి గుర్తుగా నిలిచిపోయారు. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ఆమె సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. తల్లి, అక్క పాత్రల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఖుష్బూ గురించి చెప్పుకోవడానికి గల కారణం ఏంటంటే.. 50 ఏళ్ల వయస్సులో కూడా ఆమె 25 ఏళ్ల నటిగా ఉన్నప్పుడు ఉన్న అందచందాలతో కనిపించారు.

స్లిమ్ గా తయారయ్యి తమ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఖుష్బూ లేట్‌ వయసులో ఇంతటి ఘాటుగా పోజులివ్వడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఆమె శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న అటువంటి ఆడాళ్ళు మీకు జోహార్లు చిత్రంలో నటిస్తుంది.

అందులో శర్వానంద్, రష్మిక హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. అంతే కాకుండా.. ఆమె తమిళంలోని పలు టీవీ షోలో జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే ఆమె పంచుకున్న ఈ లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ప్రతీ ఒక్కరు ఆమె 25 ఏళ్ల వయస్సులో నటించిన విషయాలను గుర్తు చేసుకుంటున్నారు. తమిళంలో ఆమె రజనీకాంత్ తో ఓ సినిమాలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.