Tarakaratna Friend Suresh : కుప్పం పాదయాత్రకు వెళ్లి గుండెపోటు రావడంతో నారాయణ హృదయాలయ లో 23 రోజులుగా మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరకు శివరాత్రి రోజున మరణించారు. ఆయన మరణం ఆయన కుటుంబాన్నే కాకుండా తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు అలాగే తెలుగు ప్రజలను బాధకు గురిచేసింది. ఇక ఆయన ఈమధ్యనే మళ్ళీ పాలిటిక్స్ లో బిజీ అవుతూ ఈసారి ఎమ్మెల్యే గా గెలిచి రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. అందుకోసం సిద్ధపడుతున్న సమయంలో ఇలా అంతలోకాలకు వెళ్లిపోయారు. ఇక ఆయన భార్య అలేఖ్య రెడ్డి గురించి వారి ఫ్యామిలీ గురించిన విషయాలను ఆయన స్నేహితుడు సురేష్ పంచుకున్నారు.
అలేఖ్య పేరెంట్స్ ఎవరంటే…
అలేఖ్య రెడ్డి కి రెండో వివాహం కావడం వల్ల అలాగే ఇతర కులం కావడం వల్ల తారకరత్న పేరెంట్స్ వాళ్ళ పెళ్లి ఒప్పుకోలేదు. అయితే ఇటు అలేఖ్య రెడ్డి పేరెంట్స్ కూడా వారి పెళ్ళికి నిరాకరించడం వల్ల అలేఖ్య, తారకరత్న ఇద్దరూ గుడిలో స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అలేఖ్య రెడ్డి పేరెంట్స్ తారకరత్నతో పెళ్ళికి నిరాకరించడానికి కారణం నందమూరి కుటుంబం అటు పొలిటికల్ గాను ఇటు సినిమా రంగంలో ఉన్నారు. ఆల్రెడీ ఒకసారి రాజకీయ కుటుంబానికి అలేఖ్య ను ఇచ్చి ఆ పెళ్లి వల్ల కూతురు బాగా బాధపడిందని మళ్ళీ అటువంటి సిట్యుయేషన్ వద్దు అని వాళ్ళు నిరాకరించారు.
ఇక అలేఖ్య రెడ్డి తల్లిదండ్రుల గురించి సురేష్ గారు మాట్లాడుతూ అలేఖ్య రెడ్డి నాన్న మధుసూదన్ రెడ్డి గారు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి, ఆర్టీ ఆఫీసర్ గా రిటైర్డ్ అయ్యారు. ఇక అలేఖ్య రెడ్డి పిన్ని భర్త విజయసాయిరెడ్డి గారు. ఆయనే తారకరత్న, అలేఖ్యరెడ్డి పెళ్ళికి మొదటి నుండి సపోర్ట్ చేసారు అంటూ చెప్పారు. ఇక అలేఖ్య రెడ్డి ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేసిందని, తారకరత్న సినిమాలకు కూడా పనిచేసిందంటూ చెప్పారు.
మన రోజువారీ జీవితంలో సులభంగా దొరికే పండ్లలో అరటిపండు ఒకటి. పండగలు, శుభకార్యాలు, ఇంటి వేడుకలు ఏవి జరిగినా ముందుగా…
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలై విద్యార్థుల్లో ఆనందం నింపాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారికంగా ఫలితాలను ప్రకటిస్తూ, ఈ…
ఆహారంలో రంగు, వాసన కోసం మాత్రమే ఉపయోగించే కుంకుమపువ్వు నిజానికి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందనే విషయం చాలా మందికి తెలియదు.…
హైదరాబాద్లో ప్రేమ పేరుతో జరిగిన ఓ దొంగతనం కేసు తాజాగా బయటకు రావడం సంచలనంగా మారింది. ప్రియుడికి బర్త్డే గిఫ్ట్…
ఆంధ్రప్రదేశ్లో మరోసారి సోషల్ మీడియా కేంద్రంగా కొత్త వివాదం చెలరేగింది. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ ‘లడ్డూ ప్రసాదం’ పేరుతో ఐస్క్రీమ్ను…
ఆంధ్రప్రదేశ్లో మరోసారి సోషల్ మీడియా కేంద్రంగా కొత్త వివాదం చెలరేగింది. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ ‘లడ్డూ ప్రసాదం’ పేరుతో ఐస్క్రీమ్ను…