Tarakaratna: నందమూరి తారక రత్న నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొని గుండెపోటుకు గురైన విషయం మనకు తెలిసిందే. ఇలా గుండెపోటుకి గురైనటువంటి ఈయన బెంగుళూరు నారాయణ హృదయాలయాలో దాదాపు 23 రోజుల పాటు మృత్యులతో పోరాడి చివరికి మృత్యువు కౌగిలిలో బందీ అయ్యారు. ఈ విధంగా ఫిబ్రవరి 18వ తేదీ తారకరత్న మరణించారు. తారకరత్న మరణించి దాదాపు 6 నెలలు అవుతుంది.
ఈ విధంగా తారకరత్న మరణించి ఇన్ని నెలలు అవుతున్నప్పటికీ తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి మాత్రం తన భర్త జ్ఞాపకాల నుంచి బయటపడలేకపోతున్నారు. తన భర్తను తలుచుకుంటూ తనతో గడిపిన ఆ క్షణాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా తారకరత్న గురించి సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే ఇందులో తారకరత్న ఫోటోతో పాటు తన కుమారుడు తనయ్ రామ్ ఫోటోని కూడా షేర్ చేశారు. తారకరత్న నటించిన భద్రాద్రి రాముడు సినిమా లుక్ కి సంబంధించిన ఫోటోతో పాటు ప్రస్తుతం తన కుమారుడు తనయ్ రామ్ ఫోటోని కూడా ఈమె షేర్ చేస్తూ లైక్ ఫాదర్ లైక్ సన్ అంటూ కామెంట్ చేశారు.
ఇలా ఈ ఫోటోలలో తారకరత్న తనయ్ రామ్ ఇద్దరు ఒకే పోలికలతో ఉండడంతో ఈ ఫోటో చూసినటువంటి నందమూరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మిస్ యు సో మచ్ అన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అలేఖ్య రెడ్డి షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…