ఉత్తర కొరియా ఈ పేరు వింటేనే చాలామందికి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇంతకీ అంత భయంకరమైన వాతావరణం ఆ దేశంలో ఏముందని భావిస్తున్నారా. భయంకరమైన వాతావరణం కాదు భయంకరమైన అధ్యక్షుడు ఉండటమే ఉత్తరకొరియా చేసుకున్న పాపం. ఉత్తర కొరియా మన భూమి పైనే ఉన్న ఈ ప్రపంచంతో ఆ దేశానికి సంబంధం ఉండదు. ఆ దేశంలో నివసించే ప్రజలు కేవలం ఉత్తర కొరియాకు సంబంధించిన విషయాలను మాత్రమే తెలుసుకోవాలి వారి అధ్యక్షుడిని మాత్రమే దైవ సమానంగా భావించాలి.ఉత్తర కొరియా లో నివసించే ప్రజల పై జరిగే అరాచకాలు గురించి తెలుసుకుంటే అసలు అక్కడ మనుషులు నివసిస్తున్నారా.. అనే సందేహం కలగక మానదు.
అరాచకానికి నిరంకుశత్వానికి మారుపేరైన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ను అక్కడి ప్రజలు దైవ సమానంగా భావిస్తారు. కాదు… కాదు.. సమానంగా భావించినట్లు నటిస్తారు. కానీ వారి మనసు లోపల మాత్రం అతడిని ఒక రాక్షసుడుగా భావిస్తారు. అయితే ఈ విషయాన్ని బయట పెడితే వారికి మరొక రోజు అంటూ ఉండదు. అతను పెట్టే నిబంధనలు, అతని నిరంకుశ పాలనకు అద్దం పడతాయి. ఉత్తరకొరియా అధ్యక్షుడికి ఎంతో ముఖ్యమైన రోజులలో ఆ దేశంలో ఎవరైనా పుట్టినరోజు వేడుకలు, లేదా మరే ఇతర కార్యాలు జరుపుకున్న వారికి అదే చివరి రోజు. ఇంతకీ ఆ ముఖ్యమైన రోజులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
ప్రతి ఏడాది జూలై 8 డిసెంబర్ 17న ఉత్తర కొరియా ఎవరూ కూడా వారి పుట్టినరోజు వేడుకలు లేదా పెళ్లి రోజులు ఇతర శుభ కార్యాలను కూడా పొరపాటున కూడా జరపకూడదు. అదే విధంగా ఆ రెండు రోజులు ఎవరు పెద్దగా నవ్వకూడదు, మాట్లాడకూడదు. పాటలు వినకూడదు మద్యం సేవించకూడదు. పొరపాటున ఎవరైనా ఇలాంటి కార్యకలపాలకు పాల్పడినట్లు తెలిస్తే వారికి మరణ శిక్ష తప్పదు.
జులై 8, డిసెంబరు 17న అక్కడ సంతాప దినాలు. కిమ్ 2 సంగ్, కిమ్ జంగ్ 2లు ఆ తేదీల్లోనే చనిపోయారు. అందుకే, ఆ రోజు అక్కడ ఎవరు సంతోషంగా గడపకూడదు.దేశంలో పిల్లలకు ప్రపంచ చరిత్రతో పనిలేదు. వారికి కేవలం కిమ్ జంగ్ 1, కిమ్ జంగ్ 2ల చరిత్రే బోధిస్తారు. అందుకోసమే ఈ రెండు రోజులలో ఉత్తర కొరియా లో ఎవరు కూడా వేడుకలు జరుపుకోరు.
మన దేశంలో చిన్నపిల్లల్లో తరచుగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్యల్లో రక్తహీనత ఒకటి. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లల్లో, అలాగే రెండు సంవత్సరాల…
2026 ఏప్రిల్ 15 బుధవారం రోజుకు సంబంధించిన రాశి ఫలితాలు ఈ రోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి…
గుజరాత్లోని సారంగపుర్ ప్రాంతంలో వెలసిన కష్టభంజన్ దేవ్ హనుమాన్ ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆంజనేయస్వామి క్షేత్రాల్లో ఒకటి. భక్తులు…
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…