Tik Tok Bhanu: సోషల్ మీడియా ద్వారా కొందరి జీవితాలు విషాదం అయితే మరికొందరి జీవితాలు మాత్రం సక్సెస్ అయ్యి ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో టిక్ టాక్ భాను ఒకరు. టిక్ టాక్ వీడియోలు ద్వారా ఎంతో ఫేమస్ అయిన ఈమె బుల్లితెర కార్యక్రమాలలో దూసుకుపోతున్నారు.
ఈ క్రమంలోనే భాను శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ వంటి కార్యక్రమాలలో పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.సోషల్ మీడియాలో సుమారు 1.5 మిలియన్ ఫాలోవర్స్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మను హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమానికి పరిచయం చేశారు.ఇలా జబర్దస్త్ ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకున్న భాను శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు.
జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలలో నటిస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇకపోతే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న భాను రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఈమె ఒక్కో షోలో పార్టిసిపేట్ చేసినందుకు ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటారనే విషయం గురించి చర్చనీయాంశంగా మారింది.అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ వంటి కార్యక్రమాలలో నటించినందుకు గాను ఈమెకు కేవలం ఒక్క కాల్ షీట్ కోసం మల్లెమాలవారు సుమారు లక్ష పాతిక వేల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఇలా సోషల్ మీడియా ద్వారా పాపులారీటీ సంపాదించుకునేందుకు సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ తాను సినిమాలలో నటించిన ప్రస్తుతం ఈ కార్యక్రమాలను వదిలి సినిమాలలోకి వెళ్లిన వారి పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నాము. ఒకసారి ఇక్కడ అవకాశాలను కోల్పోతే తిరిగి సంపాదించుకోలేమని, అందుకే తాను సినిమాలను రిజెక్ట్ చేస్తున్నట్లు తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…