Tik Tok Bhanu: సోషల్ మీడియా ద్వారా కొందరి జీవితాలు విషాదం అయితే మరికొందరి జీవితాలు మాత్రం సక్సెస్ అయ్యి ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో టిక్ టాక్ భాను ఒకరు. టిక్ టాక్ వీడియోలు ద్వారా ఎంతో ఫేమస్ అయిన ఈమె బుల్లితెర కార్యక్రమాలలో దూసుకుపోతున్నారు.
ఈ క్రమంలోనే భాను శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ వంటి కార్యక్రమాలలో పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.సోషల్ మీడియాలో సుమారు 1.5 మిలియన్ ఫాలోవర్స్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మను హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమానికి పరిచయం చేశారు.ఇలా జబర్దస్త్ ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకున్న భాను శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు.
జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలలో నటిస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇకపోతే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న భాను రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఈమె ఒక్కో షోలో పార్టిసిపేట్ చేసినందుకు ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటారనే విషయం గురించి చర్చనీయాంశంగా మారింది.అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ వంటి కార్యక్రమాలలో నటించినందుకు గాను ఈమెకు కేవలం ఒక్క కాల్ షీట్ కోసం మల్లెమాలవారు సుమారు లక్ష పాతిక వేల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఇలా సోషల్ మీడియా ద్వారా పాపులారీటీ సంపాదించుకునేందుకు సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ తాను సినిమాలలో నటించిన ప్రస్తుతం ఈ కార్యక్రమాలను వదిలి సినిమాలలోకి వెళ్లిన వారి పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నాము. ఒకసారి ఇక్కడ అవకాశాలను కోల్పోతే తిరిగి సంపాదించుకోలేమని, అందుకే తాను సినిమాలను రిజెక్ట్ చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…