Jr NTR: తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన హీరోగా ఇండస్ట్రీలో ఎంతోమంది సక్సెస్ అందుకున్నారు. ఇటీవల ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు.
ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలా కెరియర్ పరంగా ఎన్టీఆర్ ఎంతోమధ్య సక్సెస్ అందుకున్నారని చెప్పాలి. ఇకపోతే ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే ఎన్టీఆర్ లక్ష్మీప్రతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు వీరికి ఇద్దరు సంతానం. అయితే గతంలో ఎన్టీఆర్ తన భార్య గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి వివాహం పెద్దలు నిశ్చయించినటువంటి వివాహం అనే విషయం మనకు తెలిసిందే. అయితే పెళ్లి చూపుల సమయంలో తాను లక్ష్మీ ప్రణతిని చూడగానే తనకు అమ్మాయి నచ్చింది ఓకే అని చెప్పేసారట కానీ లక్ష్మీ ప్రణతికి నేను నచ్చానా లేదా అన్నది మాత్రం ప్రశ్నార్థకంగా ఉందని తెలిపారు. ఆమె ఎప్పుడూ కూడా నేనంటే ఇష్టమని చెప్పలేదు.
బలవంతంగా పెళ్లి చేశారా…
మా పెళ్ళికి పెళ్లి చూపులకు దాదాపు 8 నెలల సమయం ఉంది ఈ ఎనిమిది నెలల సమయంలో కూడా ఎప్పుడూ తనకు నేనంటే ఇష్టమే అని చెప్పలేదని పెళ్లి తర్వాత కూడా నాకు డౌట్ వచ్చి నువ్వు ఇష్టపడే చేసుకున్నవా లేక బలవంతంగా పెళ్లి చేశారా అని కూడా తనని అడిగాను అంటూ ఈ సందర్భంగా లక్ష్మీ ప్రణతి గురించి ఎన్టీఆర్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…