Venkatesh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచే సక్సెస్ అయినటువంటి వారిలో దగ్గుబాటి వెంకటేష్ ఒకరు. ఈయన రామానాయుడు కుమారుడిగా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ఇలా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి వెంకటేష్ ఎన్నో అద్భుతమైన కుటుంబ కథా చిత్రాలలో నటిస్తూ ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ ను సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పటికీ ఈయన పలు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.
ఇక వెంకటేష్ సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కొనసాగుతున్నారు. ఈయనకు బయట ఎలాంటి వ్యాపారాలు కూడా లేవు అయితే ఈయన హీరోగా కొనసాగుతూ ఒక్కో సినిమాకు సుమారు పది కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఇలా హీరోగా కొనసాగుతూనే ఈయన సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో తన అన్నయ్య సురేష్ బాబుతో పాటు ఈయన కూడా సహ నిర్మాతగా కూడా కొనసాగుతున్నారు.
ఇలా సినిమా ఇండస్ట్రీలోనే కొనసాగుతూ ఉన్నటువంటి వెంకటేష్ ఇప్పటివరకు సుమారు 2000 కోట్ల వరకు ఆస్తులు సంపాదించారని తెలుస్తుంది. ఈ విధంగా వెంకటేష్ నిర్మాతగా హీరోగా భారీ మొత్తంలోనే సంపాదించారు అయితే రామానాయుడు నుంచి మరో 1000 కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు తనకు వారసత్వంగా వచ్చాయని తెలుస్తుంది. ఇలా వెంకటేష్ సుమారు 3000 కోట్ల వరకు సంపాదించారని తెలుస్తుంది.
సహనిర్మాతగా వెంకటేష్…
ఇక వెంకటేష్ సినిమాల విషయానికి వస్తే ఈయన చివరిగా నారప్ప సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో రానాతో కలిసి నటించారు. ఇక త్వరలోనే వెంకటేష్ హీరోగా సైంధవ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా వచ్చేది జనవరి సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ వైష్ణవక్షేత్రాలలో ఒకటైన సింహాచలం దేవాలయంలో జరగబోయే చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది విశేషంగా నిర్వహించే…
తమిళ సినీ నటుడు, తమిళక వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ తాజాగా రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా ఆధ్యాత్మిక…
ఉత్తరాఖండ్లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…