Krithi Shetty: లిప్ లాక్ సీన్లలో నటించడానికి అభ్యంతరం లేదు..! కృతి శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు..!
Krithi Shetty: కృతి శెట్టి ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు. ఉప్పెన సినిమా ద్వారా ఉప్పెనలా ఎగిసిపడుతూ అవకాశాలను అందుకొని వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ కెరియర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ కథలు ఎంపిక చేసుకునే విధానం ఎంతగానో నచ్చుతుందని, ప్రతి సినిమాకుఎంతో వేరియేషన్ ఉంటుందని అందుకే తన సెలక్షన్ నచ్చుతుందని కృతి శెట్టి తెలిపారు.
ఇకపోతే తాను రంగస్థలం సినిమా చూసినప్పటి నుంచి రామ్ చరణ్ అభిమాన హీరోగా మారిపోయారని అలాగే ఉప్పెన సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి తనకు ఒక లేఖ రాసి పంపించారని ఇప్పటికి ఆలేక తన దగ్గర చాలా భద్రంగా ఉందని ఈమె పేర్కొన్నారు.ఇకపోతే తమిళ సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే తనకు శివ కార్తికేయన్ అంటే ఎంతో ఇష్టమైన హీరో అని తెలిపారు. తనే నా ఫస్ట్ క్రష్ అని కృతి శెట్టి తెలిపారు.ఇప్పటివరకు ఆయన నటించిన సినిమాలన్నీ తాను చూసానని ఈ సందర్భంగా ఈమె పేర్కొన్నారు.
ఇకపోతే తనకు చాలా వరకు కోపం రాదని ఒకవేళ కోపం వచ్చిన గదిలోకి వెళ్లి నిద్రపోతానని నిద్రలేచేసరికి తన కోపం పూర్తిగా తగ్గిపోతుందని కృతి శెట్టి తెలిపారు. అదే నా బలం అని అలాగే బలహీనత గురించి కూడా మాట్లాడారు. ఎవరైనా తన ముందు గట్టిగా అరిచిన గొడవపడిన తనకు ఏడుపొస్తుందని అందుకే ఫ్రాంక్ వీడియో సమయంలో ఏడ్చేసానని తెలిపారు.
ఇక తనకు ఫుడ్ విషయానికి వస్తే స్వీట్స్ ఎక్కువగా తింటానని అయితే హీరోయిన్ అయిన తర్వాత పూర్తిగా స్వీట్స్ పక్కన పెట్టాల్సి వచ్చిందని ఈమె తెలిపారు. అలా రోడ్డుపై వెళ్తున్నప్పుడు స్వీట్ షాప్స్ కనుక కనపడితే చాలా బాధేస్తుందని, ఇక ఉప్పెన సినిమా సమయంలోనే తాను పెరుగన్నం తినడం నేర్చుకున్నానని ఈ సందర్భంగా కృతి శెట్టి తన ఇష్ట ఇష్టాల గురించి వెల్లడించారు. ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…