Tollywood Stars: రోజు కూలి నుంచి రోజుకు వేళల్లో సంపాదించే వాళ్లు కూడా వారికంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటారు. ఇక సినీ సెలబ్రిటీలు వారి ఇళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు సెలబ్రిటీలు కోట్ల రూపాయలు ఖర్చు చేసే ఇంద్ర భవనం లాంటి ఇంటిని నిర్మించుకుంటారు. అయితే ఇలా కోట్ల రూపాయలు విలువ చేసి ఇంద్ర భవనం లాంటి ఇంటిని నిర్మించుకున్నప్పటికీ ఇలాంటి ఇంటిని వదిలి అద్దె ఇంట్లో ఉంటున్నటువంటి కొందరు టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీల గురించి ఇక్కడ తెలుసుకుందాం…
మహేష్ బాబు ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతూ ఈయన ఎన్నో ఆస్తిపాస్తులను కూడా పెట్టారు. ఈయనకు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లో అత్యంత ఖరీదైన కోట్లు విలువ చేసే ఇల్లు ఉన్నప్పటికీ ఈయన మాత్రం నగరంలోని ఓ కాలనీలో త్రిబుల్ బెడ్ రూమ్ హౌస్ లో ఉంటున్నారు.
కింగ్ నాగార్జున కుమారుడు నాగచైతన్య అబిడ్స్ మాల్ వద్ద ఉండే ఒక సాధారణ ఫ్లాట్ లో ఉంటున్నారు. అయితే ఈయన సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యారు. ఇక అప్పటినుంచి ఇక్కడే ఉంటున్నారు.ఇక ఈ ఇంటిలో తన తల్లి లక్ష్మి ఇంటీరియర్ డిజైన్ చేయటం వల్ల ఆ సెంటిమెంటుతో చైతు ఇక్కడే ఉంటున్నారు.
పవన్ కళ్యాణ్ సైతం నగరంలో నందగిరి హిల్స్ లో పెద్ద భవనం ఉన్నప్పటికీ ఈయన తన ఫామ్ హౌస్ లో నివసిస్తున్నారు.ఇక నటుడు జగపతిబాబుకు సైతం అపోలో ఆసుపత్రి దగ్గరలో ఓ పెద్ద భవనం ఉన్నప్పటికీ ఈయన మాత్రం ఆ ఇంట్లో నివసించుకోకుండా అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.ఇక దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సైతం సొంత ఇంట్లో కాకుండా అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఈయన ప్రస్తుతం మణికొండలో ఒక త్రిబుల్ బెడ్ రూమ్ విల్లాలో నివసిస్తున్నారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…
ఐపీఎల్ 2026 సీజన్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్కు…
అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…