ఏ దేశంలో అయినా ప్రభుత్వానికి ఆదాయం అనేది వివిధ రకాల పన్నుల ద్వారానే వస్తుంది. వాటి ద్వారానే వివిధ రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెడతారు. అది ఆదాయపు పన్ను కావచ్చు.. కార్పొరేషన్ ట్యాక్స్ కావచ్చు.. ఇంకా ఏదైనా ట్యాక్స్ కావచ్చు. ఆదాయానికి మించి ఎవరికైనా అదనపు ఆదాయం ఉంటే ఆదాయపు పన్ను చెల్లించాలి.
అయితే ప్రస్తుతం మన దేశంలో చాలా వరకు పన్నులకు జీఎస్టీ రూపంలో వసూలు చేస్తోంది. ఇలా ఆదాయపు పన్ను చెల్లించలేదని ఓ సెలెబ్రెటీపై చైనా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. దాదాపు రూ.340 కోట్లు కట్టాలని సమన్లు కూడా జారీ చేసింది. ఆ పన్ను కట్టే వరకు ఎలాంటి షోలకు, సినిమాలకు వెళ్లే హక్కు లేదంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది. ఆమె పేరు జెంగ్ షువాంగ్.
చైనాలో అతి పెద్ద సెలబ్రిటీ. ఈమె గత రెండు సంవత్సరాల్లో సినిమాలు, టీవీ సరీస్ ల కోసం తీసుకున్న పేమెంట్ కు సంబంధించి పన్ను కట్టలేదని షాంఘై మున్సిపల్ ట్యాక్స్ సర్వీస్ గుర్తించింది. అంతకముందే ఆమెకు ఛాన్స్ ఇచ్చి చూశారు. అయినా ఆమె పన్ను కట్టకపోవడంతో పలు సినిమాల్లో నటించేందుకు నిషేధం విధించడంతో పాటు.. జరిమానా కూడా విధించారు.
చైనా ప్రభుత్వం పన్నులను వసూలు చేసే విషయంలా కఠినంగా వ్యవహరిస్తోంది. దీనికి రాజకీయ నాయకులు, సెటబ్రిటీలు ఎవరూ అతీతులు కాదంటూ పేర్కొంది. మన దేశంలో కూడా పన్ను ఎగవేతదారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…