Rahul gandhi
కాంగ్రెస్ యువ నాయకుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేసినట్లు ట్యిట్టర్ సంస్థ ప్రకటించింది. తాజాగా తను చేసిన ఓ పోస్ట్లో అత్యాచారం, హత్యకు గురైన ఘటనలో బాధితురాలి బంధువుల ఐడెంటిటీని బయటపెట్టారని పలువురు ఆయనపై విమర్శలు చేసిన నేపథ్యంలో ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేశారు.
బుధవారం అత్యాచారం, హత్య గురైనా ఓ చిన్నారి తల్లిదండ్రులను రాహుల్ పరామర్శించారు. తర్వాత వారి ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. “తల్లిదండ్రులు ఆవేదన అర్థమవుతుంది. వారి కూతురు భారత మాత ముద్ద బిడ్డ. బాధితులకు న్యాయం జరగాలి. అంతవరకు వారి తరపున పోరాటం చేస్తామని” పేర్కొన్నారు.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…