రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఎంపీల తీరుపై ఆవేదన చెందిన ఆయన కంట తడి పెట్టుకున్నారు. సభలో అందోళన చేస్తున్న సమయంలో కొందరూ ఎంపీలు బల్లలపై కూర్చోవడం, మరికొందరు వాటిపై ఎక్కడం చూసిన ఛైర్మన్.. ఇలాంటి చర్యలతో పార్లమెంటరీ ప్రజాసామ్య వ్యవస్థ పవిత్రత దెబ్బతిట్టుందని అవేదన పూరితంగా వ్యాఖ్యానించారు.
“ప్రజాస్వామ్యానికి పార్లమెంట్ దేవాలయంలాంటిది. అలాంది పోడియం ఎక్కి నిరసన తెలపడం గర్భగుడిలో ఆపవిత్రంగా పవర్తించినట్లే… ఇలాంటి పరిణామాలు చూస్తుంటే నిద్రపట్టేలా లేదు. నా బాధను మాటల్లో వ్యక్తం చేయలేకపోతున్నాను. సభ కార్యకలాపాలను అడ్డు పడడం మంచిది కాదని ” వెంకయ్య నాయుడు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…