రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఎంపీల తీరుపై ఆవేదన చెందిన ఆయన కంట తడి పెట్టుకున్నారు. సభలో అందోళన చేస్తున్న సమయంలో కొందరూ ఎంపీలు బల్లలపై కూర్చోవడం, మరికొందరు వాటిపై ఎక్కడం చూసిన ఛైర్మన్.. ఇలాంటి చర్యలతో పార్లమెంటరీ ప్రజాసామ్య వ్యవస్థ పవిత్రత దెబ్బతిట్టుందని అవేదన పూరితంగా వ్యాఖ్యానించారు.
“ప్రజాస్వామ్యానికి పార్లమెంట్ దేవాలయంలాంటిది. అలాంది పోడియం ఎక్కి నిరసన తెలపడం గర్భగుడిలో ఆపవిత్రంగా పవర్తించినట్లే… ఇలాంటి పరిణామాలు చూస్తుంటే నిద్రపట్టేలా లేదు. నా బాధను మాటల్లో వ్యక్తం చేయలేకపోతున్నాను. సభ కార్యకలాపాలను అడ్డు పడడం మంచిది కాదని ” వెంకయ్య నాయుడు తెలిపారు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…