రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఎంపీల తీరుపై ఆవేదన చెందిన ఆయన కంట తడి పెట్టుకున్నారు. సభలో అందోళన చేస్తున్న సమయంలో కొందరూ ఎంపీలు బల్లలపై కూర్చోవడం, మరికొందరు వాటిపై ఎక్కడం చూసిన ఛైర్మన్.. ఇలాంటి చర్యలతో పార్లమెంటరీ ప్రజాసామ్య వ్యవస్థ పవిత్రత దెబ్బతిట్టుందని అవేదన పూరితంగా వ్యాఖ్యానించారు.
“ప్రజాస్వామ్యానికి పార్లమెంట్ దేవాలయంలాంటిది. అలాంది పోడియం ఎక్కి నిరసన తెలపడం గర్భగుడిలో ఆపవిత్రంగా పవర్తించినట్లే… ఇలాంటి పరిణామాలు చూస్తుంటే నిద్రపట్టేలా లేదు. నా బాధను మాటల్లో వ్యక్తం చేయలేకపోతున్నాను. సభ కార్యకలాపాలను అడ్డు పడడం మంచిది కాదని ” వెంకయ్య నాయుడు తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…