విజయసాయిరెడ్డి బెయిల్ రద్దుపై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని సిబిఐ మెమో దాఖలు చేసింది. అటు
కౌంటర్ దాఖలుకు విజయసాయి రెడ్డి గడువు కోరిన నేపథ్యం లో తదుపరి విచారణ ఈనెల16 కి వాయిదా వేసింది.
కాగా విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ కోర్టులో ఎంపీ రఘురామ పిటిషన్ వేసిన సంగతి నేపథ్యంలో సిబిఐ కోర్టు లో విచారణ జరుగుతోంది.
విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…
ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సహజ ఆహార పదార్థాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందులో మునగాకు పొడి…
ఉదయం నిద్రలేవగానే బెడ్ను సర్దేయడం చాలా మందికి అలవాటు. ఇది క్రమశిక్షణకు సంకేతమని భావిస్తారు. కానీ ఇదే అలవాటు ఆరోగ్యపరంగా…
2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…