మంత్రి అవంతి తో కేంద్ర సహాయ మంత్రి ఎస్ ఎస్ వర్మ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో లో సినిమా చలన అప్పన్న ఆలయ అభివృద్ధి పనులపై ఇరువురు చర్చించారు. ప్రసాదం పథకం కింద 55 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు కేంద్ర సహాయమంత్రి ప్రకటించారు. అంతేకాక భక్తుల కోసం వెయిటింగ్ హాల్ యజ్ఞశాల నిర్మాణం తలపెట్టినట్లు వెల్లడించారు.
కాగా గిరి ప్రదక్షణ కోసం కొండ చుట్టూ రాఖీ ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. మాధవ దార మెట్లు మార్గాన్ని కూడా అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు మంత్రి అవంతి స్పష్టం చేశారు
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…