మంత్రి అవంతి తో కేంద్ర సహాయ మంత్రి ఎస్ ఎస్ వర్మ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో లో సినిమా చలన అప్పన్న ఆలయ అభివృద్ధి పనులపై ఇరువురు చర్చించారు. ప్రసాదం పథకం కింద 55 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు కేంద్ర సహాయమంత్రి ప్రకటించారు. అంతేకాక భక్తుల కోసం వెయిటింగ్ హాల్ యజ్ఞశాల నిర్మాణం తలపెట్టినట్లు వెల్లడించారు.
కాగా గిరి ప్రదక్షణ కోసం కొండ చుట్టూ రాఖీ ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. మాధవ దార మెట్లు మార్గాన్ని కూడా అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు మంత్రి అవంతి స్పష్టం చేశారు
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…