మంత్రి అవంతి తో కేంద్ర సహాయ మంత్రి ఎస్ ఎస్ వర్మ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో లో సినిమా చలన అప్పన్న ఆలయ అభివృద్ధి పనులపై ఇరువురు చర్చించారు. ప్రసాదం పథకం కింద 55 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు కేంద్ర సహాయమంత్రి ప్రకటించారు. అంతేకాక భక్తుల కోసం వెయిటింగ్ హాల్ యజ్ఞశాల నిర్మాణం తలపెట్టినట్లు వెల్లడించారు.
కాగా గిరి ప్రదక్షణ కోసం కొండ చుట్టూ రాఖీ ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. మాధవ దార మెట్లు మార్గాన్ని కూడా అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు మంత్రి అవంతి స్పష్టం చేశారు
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…