హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అన్నదానిపై చర్చ కొనసాగుతోంది. కొంతమంది పేర్లు పరిశీలనలో ఉన్నాయని .. తొందరగా అభ్యర్థిని తేల్చాలని సీనియర్ నేత కోమటి రెడ్డి డిమాండ్ చేశారు. మరోవైపు ఖమ్మం జిల్లాలో మహిళ పోడు రైతులను హింసించడం నిరసిస్తూ టిపిసిసి రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ లేఖ రాశారు.
ప్రస్తుతం హుజరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులు దీటుగా ఎదుర్కొనే నేత కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తున్న వినియోగం. ఈ రెండు పార్టీల నాయకులు బీసీ నేతను బరిలోకి దించడంతో .. పార్టీ అధిష్టానవర్గం దళిత అభ్యర్థిత్వం వైపు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…