Connect with us

Political News

హుజరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు?

Published

on

హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అన్నదానిపై చర్చ కొనసాగుతోంది. కొంతమంది పేర్లు పరిశీలనలో ఉన్నాయని .. తొందరగా అభ్యర్థిని తేల్చాలని సీనియర్ నేత కోమటి రెడ్డి డిమాండ్ చేశారు. మరోవైపు ఖమ్మం జిల్లాలో మహిళ పోడు రైతులను హింసించడం నిరసిస్తూ టిపిసిసి రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ లేఖ రాశారు.

ప్రస్తుతం హుజరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులు దీటుగా ఎదుర్కొనే నేత కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తున్న వినియోగం. ఈ రెండు పార్టీల నాయకులు బీసీ నేతను బరిలోకి దించడంతో .. పార్టీ అధిష్టానవర్గం దళిత అభ్యర్థిత్వం వైపు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది

Advertisement

Featured

Ap politics: జగన్ పై దాడి.. చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదా?

Published

on

Ap politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ఇటీవల మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ బస్సు యాత్ర అద్భుతమైనటువంటి విజయం అందుకోవడంతో అది చూసి తట్టుకోలేనటువంటి ప్రతిపక్ష నేతలు ఈ దాడి చేయించారంటూ వైసిపి నేతలు కార్యకర్తలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా సీఎం స్థాయి వ్యక్తిపై దాడి జరిగిందంటే ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఖండించాలి.అయితే టీడీపీ నాయకులు దాడిని ఖండించకుండా ఇష్టానుసారం కామెంట్లు చేస్తున్నారు.

ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పట్ల జరిగినటువంటి ఈ భౌతిక దాడి కంటే ఆయన పట్ల ఆయన స్థాయిని దిగజార్చి సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి కామెంట్లు ఎంతో బాధ కలిగిస్తున్నాయని వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వంటి వారు ఈ ఘటనపై స్పందించి విచారం వ్యక్తం చేయగా చాలా ఆలస్యంగా చంద్రబాబు నాయుడు స్పందించడంతోనే ఆయన మనసులోని భావాలు ఏంటో అర్థం అవుతున్నాయి.

జగన్మోహన్ రెడ్డి పట్ల రాజకీయంగా ఎదుర్కోవడంలో విఫలమైనటువంటి చంద్రబాబు నాయుడు ఇలాంటి దాడులకు పాల్పడ్డారని ఆయనకు ఓట్ల రూపంలో ప్రజలు బుద్ధి చెబుతారని సోషల్ మీడియా వేదికగా వైసిపి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు చేసిన ఈ పనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.

Advertisement

గత ఫలితాలే రిపీట్ అవుతాయి..
చంద్రబాబు నాయుడు జైలులో ఉంటే ఆయనపై హత్య ప్రయత్నాలు చేస్తున్నారంటూ తన ఎల్లో మీడియాతో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేయించారు అయితే ఇప్పుడు కళ్ళముందే రక్తం కారుతూ ఉన్నా డ్రామాలు అంటూ తన పచ్చ మీడియాతో చెత్త రాతలు రాయిస్తున్నారని, చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి ఆయన రాజకీయ పతనానికి కారణం అవుతాయని 2019లో వచ్చిన ఫలితాలు ఇప్పుడు కూడా రిపీట్ అవ్వబోతాయి అంటూ వైసిపి అభిమానులు హెచ్చరిస్తూ చేస్తున్నటువంటి పోస్టులు వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ap politics: సీఎం పట్ల జరిగిన దాడి పై మౌనం వహిస్తున్న పవన్.. సైలెన్స్ వెనుక అదే కారణమా?

Published

on

Ap politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో భాగంగా కొందరు గుర్తు తెలియనటువంటి వ్యక్తులు రాయితో దాడి చేయక జగన్మోహన్ రెడ్డి కంటి పై తీవ్రమైనటువంటి గాయం అయింది. దీంతో జగన్మోహన్ రెడ్డి సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మరి చికిత్స చేయించుకోవడంతో కుట్లు పడ్డాయి వైద్యులు సలహాల మేరకు నేడు జగన్మోహన్ రెడ్డి తన బస్సు యాత్రకు విరామం ఇచ్చారు.

ఈ విధంగా జగన్ మోహన్ రెడ్డి పై జరిగినటువంటి ఈ దాడి కచ్చితంగా ప్రతిపక్ష నేతలే చేసే ఉంటారన్న ఆరోపణలు అధికమవుతున్నాయి కానీ ప్రతిపక్ష నేతలు అందరూ కూడా ఉద్దేశపూర్వకంగానే వైసిపి వాళ్ళే చేసుకుని తమపై ఆరోపణలు చేస్తున్నారు అని చెబుతున్నారే తప్ప ఎవరూ కూడా ఈ దాడిని ఖండిస్తూ విచారణ చేపట్టాలని చెప్పలేదు దీంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వివాదం నెలకొంది.

ఇక చంద్రబాబు నాయుడు ఈ ఘటన పై స్పందించి విచారణ జరపాలని కోరగా ఇప్పటివరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా గాను లేదంటే సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కూడా స్పందించిన దాఖలాలు లేవు అయితే ఈయన ఇలా సైలెంట్ గా ఉండడానికి కారణం లేకపోలేదని తెలుస్తుంది.పవన్ కళ్యాణ్ ఈ ఘటన గురించి పాజిటివ్ గా స్పందించినా నెగిటివ్ గా స్పందించినా సమస్యేనని ఫీలవుతున్నారని తెలుస్తోంది.

Advertisement

పవన్ లో మార్పు అవసరం..
ఆ రీజన్ వల్లే పవన్ కళ్యాణ్ కు స్పందించే ఆలోచన అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గతంలో చంద్రబాబుపై జరిగిన దాడి విషయంలో గగ్గోలు పెట్టిన నేతలు ఇప్పుడు మాత్రం జగన్ విషయంలో మౌనంగా ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి కావాలని ఆలోచనలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఇలాంటి చిన్న చిన్న తప్పులే ఆయన రాజకీయ ఎదుగుదలకు మైనస్ అవుతున్నాయని తెలుస్తుంది. రాజకీయాల పరంగా పవన్ కళ్యాణ్ కొన్ని విషయాలలో మారాల్సి ఉంటుందని పలువురు పవన్ వ్యవహారం శైలి పై కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

AP Politics: ప్లాన్ ప్రకారమే దాడి చేశారు… జగన్ తాడిపై సజ్జల సంజ్జలవ్యాఖ్యలు!

Published

on

AP Politics: రేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై రాయితో దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే విజయ్ వాడలో నిన్న రాత్రి ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా బస్సు యాత్రలో ప్రయాణం చేస్తున్నారు అయితే విజయవాడలో ప్రజలకు అభివాదం చేస్తూ బస్సుపై ఎక్కినటువంటి ఈయనకు కొందరు అగంతకులు గురి చూసి రాయితో విసిరారు. దీంతో ఆ రాయి జగన్మోహన్ రెడ్డికి తగలడంతో పెద్ద ఎత్తున వివాదం జరుగుతుంది.

జగన్మోహన్ రెడ్డి కంటి పై భాగంలో ఆ రాయి తగలడంతో ఆయనకు కుట్లు కూడా పడ్డాయి అలాగే పక్కనే ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ కి సైతం ఈ రాయి తగలడంతో ఆయన కంటికి కూడా తీవ్రమైనటువంటి గాయం అయింది అయితే ఈ ఘటన గురించి టిడిపి నేతలు స్పందిస్తూ.. ఎన్నికల సమయంలో ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని వైసీపీ నేతలు ఇలాంటి కుట్ర చేసుకొని ఉంటారంటూ ఆరోపణలు చేస్తున్నారు.

ఈ ఆరోపణలపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు మెడకాయ మీద తలకాయ ఉన్న ఏ మనిషి కడుపుకు అన్నం తిని ఏ వ్యక్తి కూడా ఇలా మాట్లాడారని తెలిపారు. మేమే రాళ్లు వేసుకొని ఒకరిపై నిందించే అవసరం తమకు లేదని వచ్చే ఎన్నికలలో తాము గెలుస్తామన్న కుట్రతోనే ఇలా చేశారని సజ్జల పేర్కొన్నారు. సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్రకు వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్చుకోలేకపోతున్నారని తెలిపారు ఇదంతా తెలుగుదేశం కుట్ర అంటూ ఆరోపణలు చేశారు.

Advertisement

అదృష్టం ఏం కాలేదు..
కింద నుంచి రాయి విసిరితే పైకు వెళ్లేటప్పటికీ అది వేగం తగ్గి ఎక్కడో ఒకచోట పడుతుంది కానీ కరెక్ట్ గా జగన్ మోహన్ రెడ్డికి ఎలా తగులుతుందని ఈయన తెలిపారు. ముందుగా ప్లాన్ ప్రకారమే అక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ రాయి విసరడంతోనే ఆయన కంటికి గాయమైందని అదృష్టవశాత్తు జగన్ గారికి ప్రజలు ఆ దేవుడు ఆశీస్సుల వల్ల ఏం కాలేదని ఈయన తెలిపారు. అయితే ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి విచారణ చేయిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!