ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని మంచి ఉంటే.. మరికొన్ని చెడుకు ఉంటున్నాయి. ఏదైనా నెటిజన్లు మంచిని ఆదరిస్తున్నారు.. చెడు ఉంటే కామెంట్లలో తిట్టి పోస్తున్నారు.
అయితే ఇలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అదేంటంటే.. ఓ పాఠశాలలో ఉపాధ్యాయులు హిందీ పాటలకు ఐదుగురు కలిసి డ్యాన్స్ వేశారు. దీనిని అక్కడే ఉన్న మరో ఉపాధ్యాయురాలు వీడియో తీశారు. దీంతో అది వైరల్ అయింది. ఉన్నతాధికారుల వరకు ఆ విషయం వెళ్లడంతో వారిని సస్పెండ్ చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ ఆగ్రా జిల్లాలోని ఓ ప్రభుత్వా ప్రైమరీ పాఠశాలలో వారు ఐదుగురు ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. అందులో ఒకరు హెడ్ మాస్టార్ కాగా మిగిలిని నలుగురు అసిస్టెంట్ హోదా కలిగి ఉన్నారు. వాళ్లంతో తరగతి గదిలో హిందీ పాటలకు డ్యాన్స్ వేశారు. దానిని వీడియో తీయగా.. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టడంతో ఉన్నత విద్యాధికారుల దృష్టికి వెళ్లింది.
దీంతో ఉపాధ్యాయు నియమ నిబంధనలకు విరుద్దంగా.. విద్యాశాఖ ప్రతిష్టను దెబ్బ తీశారనే ఉద్దేశ్యంతో వారిని విద్యాధికారి బ్రజరాజ్ సింగ్ సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చారు. దానికి సంబంధించి వివరణ ఇవ్వాలని వారిని కోరగా.. అందులో నలుగురు సమాధానం చెప్పగా.. మరొకరు ఇంకా వివరణ ఇవ్వలేదు. ఈ వీడియో మార్చినాటిది కాగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…
40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…
మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…
అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…
పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…
తిరుమల దేవాలయం చుట్టూ ఉన్న మాడ వీధులు భక్తులకు కేవలం మార్గాలే కాదు, ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీకలుగా నిలిచాయి. కలియుగ…