దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపధ్యంలో ఈ కష్టకాలంలో పోరాడుతున్న వారిని ఆదుకునేందుకు టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, అనుష్క శర్మ దంపతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఒక విడియో రిలీజ్ చేసారు.
ప్రస్తుత పరిస్తుతుల్లో దేశంలోని ప్రజలు పడుతున్న కష్టాలు చూస్తుంటే చాలా బాధ కలుగుతోందని విరాట్ కోహ్లి అన్నారు. అందువల్ల కరోనపై తానూ, అనుష్క శర్మ ఇద్దరం కలిసి ఉద్యమం చేపట్టనున్నట్టు తెలిపాడు. ఈ కష్టకాలంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి అండగా నిలవాలని కోహ్లి అన్నాడు.
అందుకోసం కేట్టో అనే వెబ్ సైట్ ద్వారా విరాళాలు సేకరణ చేయనున్నట్టు తెలిపాడు. మొదటగా తాము 2 కోట్లు ఇవ్వనున్నాట్లు తెలిపిన కోహ్లీ ప్రస్తుతం దేశ ఆరోగ్య వ్యవస్థ పెను సవాళ్ళను ఎదుర్కొంటుందని అన్నారు.
శుక్రవారం అమావాస్య రోజు హిందూ సంప్రదాయంలో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగినదిగా భావిస్తారు. ఈ రోజున మహాలక్ష్మీ దేవిని ఆరాధించడం…
మన రోజువారీ జీవితంలో నిద్రకు ఉపయోగించే దిండు (Pillow) గురించి చాలా మంది పెద్దగా ఆలోచించరు. మంచిగా కనిపిస్తే, మృదువుగా…
ఐపీఎల్ 2026 సీజన్లో అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. వేలంలో పెద్దగా డిమాండ్ లేకపోయిన ఒక ఆటగాడు, ఇప్పుడు మైదానంలో తన…
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు ప్రదర్శన అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. వరుస పరాజయాలు జట్టుపై ఒత్తిడిని…
ప్రసవం తర్వాత మహిళల శరీరంలో అనేక హార్మోనల్ మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పుల ప్రభావం చర్మం, శక్తి స్థాయి మాత్రమే…
ఇంటి వాతావరణం ప్రశాంతంగా, సానుకూలంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ప్రత్యేక స్థానం ఉంది.…