దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపధ్యంలో ఈ కష్టకాలంలో పోరాడుతున్న వారిని ఆదుకునేందుకు టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, అనుష్క శర్మ దంపతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఒక విడియో రిలీజ్ చేసారు.
ప్రస్తుత పరిస్తుతుల్లో దేశంలోని ప్రజలు పడుతున్న కష్టాలు చూస్తుంటే చాలా బాధ కలుగుతోందని విరాట్ కోహ్లి అన్నారు. అందువల్ల కరోనపై తానూ, అనుష్క శర్మ ఇద్దరం కలిసి ఉద్యమం చేపట్టనున్నట్టు తెలిపాడు. ఈ కష్టకాలంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి అండగా నిలవాలని కోహ్లి అన్నాడు.
అందుకోసం కేట్టో అనే వెబ్ సైట్ ద్వారా విరాళాలు సేకరణ చేయనున్నట్టు తెలిపాడు. మొదటగా తాము 2 కోట్లు ఇవ్వనున్నాట్లు తెలిపిన కోహ్లీ ప్రస్తుతం దేశ ఆరోగ్య వ్యవస్థ పెను సవాళ్ళను ఎదుర్కొంటుందని అన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…