Featured

కరోనా ఉదృతి.. నేను, అనుష్క ఉద్యమం ప్రారంభిస్తున్నాం. : విరాట్ కోహ్లి

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపధ్యంలో ఈ కష్టకాలంలో పోరాడుతున్న వారిని ఆదుకునేందుకు టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, అనుష్క శర్మ దంపతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఒక విడియో రిలీజ్ చేసారు.

ప్రస్తుత పరిస్తుతుల్లో దేశంలోని ప్రజలు పడుతున్న కష్టాలు చూస్తుంటే చాలా బాధ కలుగుతోందని విరాట్ కోహ్లి అన్నారు. అందువల్ల కరోనపై తానూ, అనుష్క శర్మ ఇద్దరం కలిసి ఉద్యమం చేపట్టనున్నట్టు తెలిపాడు. ఈ కష్టకాలంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి అండగా నిలవాలని కోహ్లి అన్నాడు.

అందుకోసం కేట్టో అనే వెబ్ సైట్ ద్వారా విరాళాలు సేకరణ చేయనున్నట్టు తెలిపాడు. మొదటగా తాము 2 కోట్లు ఇవ్వనున్నాట్లు తెలిపిన కోహ్లీ ప్రస్తుతం దేశ ఆరోగ్య వ్యవస్థ పెను సవాళ్ళను ఎదుర్కొంటుందని అన్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago