కరోనా గత కొద్ది నెలలుగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. దాదాపు అన్ని దేశాలు ఈ మహామ్మరిపై యుద్ధం చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో అన్ని దేశాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నా.. కరోనాని కంట్రోల్ చేయడం సాధ్యపడడం లేదు. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటికప్పుడు హెచ్చరిచ్స్తూనే ఉంది.
ఈ నేపధ్యంలో తాజగా ప్రజలందరికి పాటించాల్సిన జాగ్రత్తలతో పాటు పలు సూచనలు చేసారు. ఈ కరోనా కరోనా సమయంలో మన తీసుకునే ఆహరం విషయంలో ఖచ్చితంగా పరిశుభ్రత పాటించాల్సిందేనని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఇందులో భాగంగా ఐదు ఆహార సూచనలు చేసింది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వంట చేసేప్పుడు పరిశుభ్రంగా ఉండాలి. పచ్చివి మరియు వండిన ఆహార పదార్ధాల మధ్య కచ్చితంగా దూరం పాటించాలి. ఆహారాన్ని బాగా ఉడికించాలి. వండిన పదార్ధాలను సురక్షితంగా ఉష్ణోగ్రతల్లో ఉంచాలి. శుభ్రమైన నీళ్ళు, పరిశుభ్రమైన ఆహార పదార్ధాలు మాత్రమే తీసుకోవాలి.
ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా వెదజల్లుతూ.. కీర్తికి,…
ఆంధ్రప్రదేశ్లోని అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం భక్తి ఉత్సాహం నడుమ నిర్వహించే సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవం…
వేసవి కాలం ప్రారంభమైతే శరీరంలో వేడి పెరగడం సహజం. అయితే అదే సమయంలో చాలా మందిని వేధించే సమస్యలు ఏంటంటే—ఆసిడిటీ,…
ఇంటి నిర్మాణంలో ప్రతి అంశానికి ప్రాధాన్యం ఉన్నట్లే, పూజా గది స్థానం కూడా చాలా ముఖ్యమని నమ్మకం. హిందూ సంప్రదాయంలో…
ధ్యానం, భక్తి, ఆధ్యాత్మిక అనుభవాల గురించి మాట్లాడితే కొన్ని విశేష సంఘటనలు తరచూ వినిపిస్తుంటాయి. ముఖ్యంగా గజ్జెల చప్పుళ్లు వినిపించడం…
వేసవి కాలంలో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల నుంచి తప్పించుకోవడానికి చాలా మంది ఏసీపై ఆధారపడుతున్నారు. ఇంట్లోనూ, కార్యాలయాల్లోనూ గంటల తరబడి ఏసీలో…