Categories: FeaturedGeneral News

మధ్యాహ్నం నిద్ర రావడానికి గల కారణం ఏమిటీ..? దీని వల్ల ఉపయోగాలు ఉన్నాయా..?

ప్రతీ మనిషికి నిద్ర అనేది చాలా అవసరం. రోజంతా కష్టపడిన తర్వాత రాత్రిళ్లు నిద్ర పోవడం ఎంతో ఆవశ్యం. శరీర భాగాలకు అది ఎంతో రిలాక్స్ ను అందించినట్లు అవుతుంది. అయితే రాత్రిళ్లు ఇలా సహజంగానే అందరికీ నిద్ర వస్తుంది. కానీ మధ్యాహ్నం కూడా చాలమందికి భోజనం చేసిన తర్వాత కాస్తంత కునుకు వస్తుంది. ఈ నిద్ర ఆరోగ్యానికి శ్రేయస్కరమా లేక హాని చేస్తాయా అంటే ఈ విషయాలు తెలుసుకోవాలి.

మధ్యాహ్నం భోజనం తర్వాత కాస్త కునుకు తీస్తే ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే మధ్యాహ్నం కునుకు తీస్తే రాత్రి నిద్రరాదేమోనని కొందరు భావిస్తారు.. కానీ అది కేవలం అపోహ మాత్రమే అని నిపుణులు పేర్కొన్నారు. ఇలా మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత నిద్ర రావడానికి గల కారణం ఏంటంటే.. క్లోమ గ్రంధి ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది.

దీని సంకేతాలు మెదడుకు అందగానే సెరటోనిన్ , మెలటోనిన్ అనే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. మెలటోనిన్ అనే హార్మోన్ నిద్రను ఉత్తేజపరిచే హార్మోన్. ఇది విడుదల అయిందంటే.. వెంటనే నిద్ర వచ్చేస్తుంది. ఒక వేళ ఇలానే నిద్ర వస్తుందంటే.. ఒక గ్రీన్ టీ తాగితే సరిపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఒక వేళ అందుబాటులో గ్రీన్ టీ లేకపోతే.. చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే.. నిద్ర అనేది రాదంటూ చెప్పారు. ఇలా మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు ఉన్నవారికి షుగర్, థైరాయిడ్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని.. హార్మోన్లు చురుగ్గా పనిచేస్తాయని.. తద్వారా జీర్ణక్రియ సాఫీగా ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నో చికెన్.. నో మటన్! టీమిండియా నెక్స్ట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కఠిన నిర్ణయం..

టీమిండియా నెక్స్ట్ జనరేషన్ స్టార్, 14 ఏళ్ల క్రికెట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు మోస్ట్ టాక్‌డ్ పేర్లలో ఒకరు.…

6 minutes ago

సర్పంచులకు భారీ ఊరట..ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..!

సర్పంచులకు ఉపశమనం.. నిలిచిన నిధుల వినియోగానికి అనుమతి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. Government of…

14 minutes ago

ప్రసవ వేదనతో ఆవేదనాత్మక ఘటన.. ఉత్తరప్రదేశ్‌లో సంచలనం..!

ఉత్తరప్రదేశ్‌లోని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో కలిచివేసే సంఘటన చోటుచేసుకుంది. బహ్రైచ్ జిల్లాలోని నంద్వాల్ గ్రామానికి చెందిన 35 ఏళ్ల గర్భిణి ప్రసవ…

24 minutes ago

రూ.75 కోట్ల ‘మండాడి’లో సుహాస్ షాకింగ్ రోల్.. రూట్ మార్చిన యంగ్ హీరో

తెలుగు చిత్రసీమలో కంటెంట్ ఆధారిత కథలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు తన కెరీర్‌లో సుహాస్ ఇప్పుడు…

37 minutes ago

లవ్ ఫీలింగ్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్.. ఆ లక్కీ గర్ల్ ఎవరు?

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా గుర్తింపు పొందిన రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన వ్యక్తిగత వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…

47 minutes ago

‘టాక్సిక్’ టీజర్ విడుదల.. యష్ కొత్త లుక్‌పై భారీ చర్చ

పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యష్ కొత్త చిత్రం టాక్సిక్ నుంచి తాజా టీజర్ విడుదలైంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న…

50 minutes ago