Movie News

సాయి పల్లవి మహేష్ కు అందుకే నో చెప్పిందట..?

మలయాళ భామ సాయి పల్లవి కి తెలుగులో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. నిజానికి తెలుగులో ఒక్క సినిమా కూడా చేయకముందే ఆమెకు టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి కథానాయికగా లవ్ స్టోరీ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటుంది. శేఖర్ కమ్ముల చివరి చిత్రం ఫిదా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి.. మరోవైపు నాగ చైతన్య కు ఇది చాలా ముఖ్యమైన సినిమా.. ఎందుకంటే అయన గత చిత్రాలు ఎంతో నిరాశ పరచగా ఈ సినిమా తో మళ్ళీ ఫాం లోకి రావాలని చూస్తున్నాడు.

దాంతో ఈ సినిమా హిట్ ఎంతో ముఖ్యమైంది.. ఈ సినిమాలో సాయి పల్లవి హైలైట్ కానుంది. మలయాళం నుంచి ఒకటో రెండో సినిమాలు తెలుగులోకి రావడంతో పాటు ప్రేమమ్ సినిమా ఒరిజినల్ వెర్షన్ ని చూసి సాయి పల్లవి కి ఫిదా అయిపోయారు తెలుగు ప్రేక్షకులు.. ఆమె టాలీవుడ్ ఎంట్రీ కోసం ఎంతగానో వెయిట్ చేశారు. అందరు అనుకున్నట్లే ఆమె తొలి సినిమా గా ఫిదా చేసింది.. ఆ సినిమాలో ఆమె సహజమైన నటనతో ప్రేక్షకులను మంత్రం ముగ్దులను చేసి ఆకట్టుకుంది.. ఇదిలా ఉండగా సాయి పల్లవి సినిమాల సెలెక్షన్ విషయం లో చాలా క్లారిటీగా ఉంటుంది. తనకు స్టోరీ నచ్చితేనే సినిమాకు ఒకే చెపుతుంది. దాంతో చాలా సార్లు సాయి పల్లవి ఆ హీరోకు నో చెప్పింది.

ఈ హీరోకు నో చెప్పిందని వార్తల్లో నిలుస్తోంది. ఇక ఇటీవల మహేష్ బాబుకు సైతం సాయి పల్లవి నో చెప్పిందని వార్తలు వార్తలు వచ్చాయి. అనిల్ రావిపూడి సాయి పల్లవి కి ఓ కథ చెప్పారని కానీ సాయిపల్లవి ఆ కథలో నటించేందుకు నిరాకరించిందని పుకార్లు వచ్చాయి. అయితే తాజాగా ఓ సినిమా ప్రమోషన్ ఫంక్షన్ లో మాట్లాడిన అనిల్ రావిపూడి ఎప్పటికైనా తాను ఓ స్పోర్ట్స్ డ్రామాను తెరకెక్కిస్తానని చెప్పారు. అంతే కాకుండా ఆ సినిమాలో సాయి పల్లవి నటించే అవకాశం ఉందని చెప్పాడు. దాంతో సాయి పల్లవి అసలు మహేష్ బాబు సినిమాకు నో చెప్పలేదని క్లారిటీ వచ్చేసింది. అంతే కాకుండా అనిల్ రావిపూడి సాయి పల్లవి తో తెరకెక్కించే సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామా అని స్పష్టం అయ్యింది.

TD Admin

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago