Political News

YS Jagan: 50 రోజులపాటు జనంలోనే జగన్.. రోడ్ మ్యాప్ సిద్ధం?

YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి ప్రజలలోకి రావడానికి సిద్ధమయ్యారు. ఈయన అధికారం కోల్పోవడమే కాకుండా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అల్లర్లు దాడులను ఇదివరకు ఖండిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు నేరుగా జనంలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 50 రోజులపాటు పర్యటన చేయాలనే నిర్ణయం తీసుకున్నారు అందుకు సంబంధించిన రోడ్ మ్యాప్ కూడా పూర్తి అయిందని తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఆరు నెలలు పూర్తి అయిన తర్వాత కూటమి పాలన గురించి ఈయన గ్రౌండ్ లెవెల్ లో ప్రజల వద్దకు వెళ్లి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ప్రజలతో మమేకం అవ్వడమే కాకుండా పార్టీ కార్యకర్తలను నాయకులను కూడా ఈయన కలవనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 25 ఎంపీ స్థానాల్లో ఉన్నాయి అయితే ఈయన ఎంపి స్థానాల పరిధిలో పర్యటించబోతున్నారని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు రోజులపాటు పర్యటన చేయబోతున్నారని తెలుస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఏడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన నేతలు అలాగే కార్యకర్తలతో కూడా జగన్ మాట్లాడబోతున్నారని సమాచారం.

YS Jagan: జనంలోకి జగన్…

ఇక గ్రౌండ్ లెవెల్లో కూటమి ప్రభుత్వ పాలన ఎలాగుంది ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలుపరిచారు అనే విషయాల గురించి కూడా ఈయన ఆరా తీయబోతున్నారని సమాచారం. అయితే ఈ పర్యటన మాత్రం వచ్చే యేడాది సంక్రాంతి పండుగ తర్వాత నుంచి ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది. ఇంకా ఇప్పటివరకు ఈ పర్యటన గురించి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడ లేదు కానీ ఈయన పర్యటనకు మాత్రం అన్ని సిద్ధమయ్యాయి అని సమాచారం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago