నాగచైతన్య నటించిన “బెజవాడ” చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అమలా పాల్, రామ్ చరణ్ తో నాయక్ సినిమాతో మంచి విజయం సాధించి, అల్లు అర్జున్ హీరోగా ఇద్దరమ్మాయిలు సినిమాతో స్టార్ ఇమేజ్ సంపాదించింది. అయితే తరువాత పెద్దగా తెలుగులో అవకాశాలు లేకుండా పోయాయి. కానీ తమిళ, మాలయాళ భాషల్లో మాత్రం వరుసగ సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. ఇకపోతే దర్శకుడు విజయ్ ను పెళ్లి చేసుకోవడం, తదుపరి విడాకులు తీసుకోవడం, వెనువెంటనే ఆమె తమిళ సినిమా ఇండస్ట్రీలో బిజీ బిజీగా మారిపోయారు.
అయితే అమలాపాల్ ఇంట ఇప్పుడు తీవ్ర విషాదం నెలకొంది. అమలా పాల్ తండి వర్గీస్ పాల్ హఠాత్తుగా మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న వర్గీస్ పాల్ హఠాత్తుగా మరణించడంతో చెన్నై లో ఒక సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న అమలా పాల్ హుటాహుటిన చెన్నై నుంచి కేరళ వెళ్ళారు. కేరళలో ఈరోజు వర్గీస్ పాల్ అంత్యక్రియలు జరగబోతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…