ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేష్ ఇటీవలే మృతి చెందిన విషయం తెలిసిందే.. అయితే నిన్న కత్తి మహేష్ స్వగ్రామం అయిన చిత్తూరు జిల్లా ఎలమందలో అయన అంత్యక్రియలు జరిగాయి. ఈ క్రమంలో అయన అంత్యక్రియలకు రాజకీయ ప్రముఖులతో పాటూ అయన అభిమానులు కూడా చాలా మంది హాజరయ్యారు. అందులో MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా ఉన్నారు.
కత్తి మహేష్ కు నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. కత్తి మహేష్ మృతిపై అయన అనేక అనుమానాలు లేవనెత్తారు. ఆక్సిడెంట్ జరిగిన తీరు చూస్తుంది అనుమానం కలుగుతుందని.. అసలు ఏ విధంగా ఆక్సిడెంట్ జరిగింది, అసలు హాస్పిటల్ ఏం జరిగింది అనే విషయాలపై ఏపీ ప్రభుత్వం హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేసారు.
భారతీయుల ఆహారపు అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివరలో ఒక గిన్నె పెరుగు తింటే కడుపుకు హాయిగా…
ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపదకు, శుభానికి, భద్రమైన పెట్టుబడికి ప్రతీకగా భావించే…
దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత ఒకరు. తన నటన, కష్టపడి పనిచేసే తత్వం,…
ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…