ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేష్ ఇటీవలే మృతి చెందిన విషయం తెలిసిందే.. అయితే నిన్న కత్తి మహేష్ స్వగ్రామం అయిన చిత్తూరు జిల్లా ఎలమందలో అయన అంత్యక్రియలు జరిగాయి. ఈ క్రమంలో అయన అంత్యక్రియలకు రాజకీయ ప్రముఖులతో పాటూ అయన అభిమానులు కూడా చాలా మంది హాజరయ్యారు. అందులో MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా ఉన్నారు.
కత్తి మహేష్ కు నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. కత్తి మహేష్ మృతిపై అయన అనేక అనుమానాలు లేవనెత్తారు. ఆక్సిడెంట్ జరిగిన తీరు చూస్తుంది అనుమానం కలుగుతుందని.. అసలు ఏ విధంగా ఆక్సిడెంట్ జరిగింది, అసలు హాస్పిటల్ ఏం జరిగింది అనే విషయాలపై ఏపీ ప్రభుత్వం హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేసారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…