కరోనా ఉద్ధృతి తగ్గటంతో విద్యాసంస్థల పునప్రారంభంపై తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇవాళ ఉన్నతాధికారులు, విద్యాసంస్థల యాజమాన్యాలతో భేటీ కానున్నారు. జులై 1 నుంచి ప్రారంభించాలని క్యాబినెట్ నిర్ణయించినందున.. విద్యా సంస్థల్లో అనుసరించాల్సిన విధివిధానాలు, ఫీజులు తదితర అంశాలపై పలు నిర్ణయాలు తీసుకోనున్నారు.
పాఠశాలలను దశల వారీగా ప్రారంభించాలని విద్యా శాఖ భావిస్తోంది. ఆన్లైన్ కాకుండా కేవలం ప్రత్యక్ష బోధన చేపట్టడం సాధ్యమా అనే అంశాన్ని కూడా విద్యా శాఖ పరిశీలిస్తోంది. మరోవైపు ఫీజుల విషయంలో జీవో 46ను కొనసాగించాలని విద్యా శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్లో మరోసారి సోషల్ మీడియా కేంద్రంగా కొత్త వివాదం చెలరేగింది. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ ‘లడ్డూ ప్రసాదం’ పేరుతో ఐస్క్రీమ్ను…
ఆంధ్రప్రదేశ్లో మరోసారి సోషల్ మీడియా కేంద్రంగా కొత్త వివాదం చెలరేగింది. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ ‘లడ్డూ ప్రసాదం’ పేరుతో ఐస్క్రీమ్ను…
మనిషి జీవితం ఎలా ఉండాలి? ఏ పనులు మంచివి, ఏవి దూరంగా ఉండాలి? అనే విషయాలను పురాణాలు స్పష్టంగా చెబుతాయి.…
మధ్యతరగతి ఉద్యోగులకు పెద్ద ఊరట కలిగించే మార్పులు రాబోతున్నాయనే చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి…
హరిహరసుతుడు అయ్యప్ప స్వామి జయంతి సందర్భంగా కేరళలోని శబరిమల ఆలయం ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రత్యేక ఉత్సాహంతో మారుమ్రోగుతోంది. సంవత్సరంలో కొన్ని…
మన రోజువారీ జీవితంలో చాలామందికి తేన్పులు రావడం సహజమే. కానీ కొందరిలో ఇవి ఎక్కువగా రావడం వల్ల అసౌకర్యంగా మారుతుంది.…