Featured

పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంత పెరిగాయంటే.. ?

అంతర్జాతీయంగా డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో భారత్‌లో పసిడి ధర పెరిగింది. గురువారం నాటి బులియన్‌ ట్రేడింగ్‌లో దేశ రాజధాని డిల్లీలో రూ.10గ్రాముల బంగారం ధర రూ.526 పెరిగి రూ.46,310కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి విలువ బలహీనపడటం కూడా పసిడి ధర పెరుగుదలకు కారణం అయివుడోచ్చని బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు తెలిపాయి.

ఇక బుధవారం 10గ్రాముల బంగారం రూ. రూ.45,784 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనిస్తుంది. ఇటీవల భారీగా తగ్గిన వెండి గురువారం రూ.1,231 పెరిగి, కిలో రూ.68,654కు చేరింది. అంతకుముందు కిలో రూ.67,423గా ఉన్న సంగతి తెలిసిందే.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

బిడ్డ ఎదుగుదలకు మసాజ్ ఎంత ముఖ్యమో తెలుసా?

నవజాత శిశువుల సంరక్షణలో మసాజ్ ఒక ముఖ్యమైన భాగంగా భావించబడుతోంది. భారతీయ కుటుంబాల్లో ఇది తరతరాలుగా కొనసాగుతున్న అలవాటు అయినప్పటికీ,…

2 hours ago

డ్రీమ్ హీరోకి చెల్లెలిగా నటించలేను.. ఆమని సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ రంగంలో తన సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన నటి ఆమని, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర…

4 hours ago

పిల్లలకు బెస్ట్ హెల్తీ స్వీట్ ఐడియా ఇదే.. పాలు, బెల్లంతో సూపర్ టేస్ట్.. సింపుల్ హోమ్ రెసిపీ!

ఇంట్లోనే తక్కువ పదార్థాలతో, ఆరోగ్యానికి మేలు చేసే స్వీట్లు తయారు చేయడం ఇటీవలి కాలంలో మళ్లీ ట్రెండ్‌గా మారుతోంది. ముఖ్యంగా…

7 hours ago

నిద్రలో లేచి తింటున్నారా? సాధారణమా లేక ఆరోగ్య సమస్యా?

అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా ఆకలి వేయడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ అనుభవం. రోజంతా సరైన సమయానికి భోజనం చేసినప్పటికీ…

7 hours ago

వేసవిలో శరీరానికి కూలింగ్ కావాలా?దాహం, అలసటకు పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇదే!

వేసవి మొదలైనప్పుడే శరీరం చల్లదనం కోసం తపిస్తుంది. ఈ కాలంలో మార్కెట్‌లో లభించే పండ్లలో మామిడి, పుచ్చకాయ ప్రత్యేక స్థానం…

7 hours ago

ఖాళీ కడుపుతో వాకింగ్.. నిజంగా మంచిదేనా?

దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత కనిపిస్తున్న నేపథ్యంలో చాలా మంది తమ…

7 hours ago