రజినీకాంత్ రాకీయ ప్రవేశం గురించి దాదాపు 20 సంవత్సరాలకు పైగా చర్చ జరుగుతూనే ఉంది. ఈ నేపధ్యంలో ఆయన అభిమానులు రజనీ రాజకీయ ప్రవేశం చేయాలని, తమిళనాడు రాష్ట్రానికి సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు. ఈ విషయంలో రజినీకాంత్ అత్యంత ఒత్తిడికు గురవుతున్న విషయం తెలిసిందే..
అయితే తాజాగా తాను రాజకీయాల్లోకి రావడం లేదని సూపర్స్టార్ రజనీకాంత్ మరోసారి స్పష్టం చేశారు. ఈరోజు సూపర్ స్టార్ రజనీకాంత్ మక్కళ్ మండ్రం నిర్వాహకులతో సమావేశమయ్యారు. చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో ఈరోజు అనగా సోమవారం ఈ సమావేశం జరిగింది.
ఆ సమావేశం తరువాత పోయెస్ గార్డెన్లోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన రజనీ.. తాను సాధారణ వైద్య పరీక్షల కోసం మాత్రమే నేను అమెరికా వెళ్లొచ్చాను. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా షూటింగులు, కరోనా పరిస్థితుల రీత్యా గడచినా కొంతకాలం నుంచి మక్కళ్ మండ్రం నిర్వాహకులతో సరిగ్గా సంప్రదింపులు జరపలేకపోయాను. అయితే నేను రాజకీయాల్లోకి రావట్లేదని రజనీ ప్రకటించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…