ముందుగా ఒక గిన్నెలోకి 10 బిర్యానీ ఆకులు తీసుకోవాలి. తర్వాత 3 గ్లాసుల నీళ్లు పోసి 10 నిమిషాలు మరిగించాలి. తర్వాత స్టవ్ నుంచి దించేసి 3 గంటల పాటు మగ్గనివ్వాలి. తర్వాత ఆకులను తొలగించి సగం గ్లాసు చొప్పున రోజుకు 3సార్లు తాగాలి. ఉదయం ఓసారి ప్రిపేర్ చేసుకుంటే చాలు ఆ రోజులో మూడు పూటలా తాగొచ్చు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనానికి ఒక గంట ముందుగా తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. ఇలా 7 రోజులు చేస్తే షుగర్ వ్యాధి పూర్తిగా నియంత్రణలోకి వస్తుంది. ఈ సహజ సిద్ధమైన పద్ధతిలో షుగర్ ను తగ్గించుకునేందుకు చాలా మంది మొగ్గు చూపుతుండడంతో అనేక మంది మందు పొడిగా తయారు చేసి ఇస్తున్నారు. అలా ఓ ఆర్టీసీ డ్రైవర్, అతని భార్య 7రోజులు పైన చెప్పిన విధంగా మెడిసిన్ వాడితే పూర్తిగా షుగర్ తగ్గిపోయిందని చెబుతున్నాడు. ఆయన ఏం చెబుతున్నాడో కింద వీడియోను క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…